డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిషరించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన జిల్లా అధికారు�
గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల కోలాహలం మొదలైంది. ఈ నెల 16న అమ్మవార్లు గద్దెలపైకి రానుండగా, పంచాయతీలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో సంయుక్తంగా భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని అధికారులు, ప్రజాప్
కరీంనగర్ నగరపాలక సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 559 కోట్లతో అంచనా బడ్జెట్ సిద్ధం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్త�
తెలంగాణను సస్యశ్యామం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మండలంలోని ఏడు గ్రామాలకు సంబంధించి సాగునీరందించేందుకు ఒగులాపూర్-కందికట్�
పేదలందరికీ పైసా ఖర్చులేకుండా గూడు కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకానికి అంకురార్పణ చేసింది. దశలవారీగా సకల సౌకర్యాలతో కూడిన ఇండ్ల నిర్మాణం చేపడుతున్నది. ఇందులో భాగంగా ముస్తాబ�
ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దేశ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ధర్మపురి పట్టణంలోని ఎస్హెచ్ గార్డెన్స్లో మంత్రి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సోషల్ మీడ
డివిజన్లో ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని సమ్మక్క-సారల�
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. 50మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆదివారం క్యాంప�
మండలంలోని అత్యధికమంది రైతులు యాసంగిలో ఆరుతడి సాగుకే మొగ్గు చూపారు. వరి సాగును గణనీయంగా తగ్గించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వరికి ప్రత్యామ్నాయగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సంకల్పించింది. ఇం�
సింగరేణి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అతి చేరువలో ఉంది. ఈ ఆర్థి క సంవత్సరంలో జనవరి 30 వరకు సంస్థ వ్యాప్తంగా 92 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిం ద
జైపూర్ విద్యుత్ కేంద్రం.. కరెంట్ ఉత్పత్తికే పరిమితం కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నది. దీంతో జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ కేంద్రాలను వెనక్కి నెట్టి సత్త
కరోనా సంక్షోభంలోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 50 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 16 లక్�
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం కార్మికలోకం కదం తొక్కింది. సింగరేణిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటాకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. దీక్షలకు కార్మికులు, కార్మిక కుట�
అన్నల అలజడులు..పోలీసు బూట్ల చప్పుల మధ్య నలిగిన పల్లెలో ‘ప్రగతి’ మల్లెలు విరబూస్తున్నాయి. తుపాకుల మోతతో నెత్తురొడిన చోట అభివృద్ధి కాంతులు వెదజల్లుతున్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద మాజీ ఎంపీ వినో