సైదాపూర్, ఫిబ్రవరి 25: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్ర
హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 25: విద్యార్థులు తమ భవిష్యత్పై ఎన్నో ఆశలతో ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరుతారని, వారి ఆశయాలను నెరవేర్చుకునేందుకు అధ్యాపకులు, యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయా�
ఉక్రెయిన్లో యుద్ధ వాతావరణం.. ఇక్కడ భయం భయం అక్కడే చిక్కుకున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఆందోళనలో కుటుంబ సభ్యులు చిక్కుకున్న వాళ్లలో చాలా మంది మెడికోలే.. ఇండియన్ ఎంబసీ పట్టించుకోవడం లేదని కొందరు విద్య
ప్లేస్కూల్ను మరిపించేలా గూడెం కేంద్రం మంత్రి కేటీఆర్ చొరవతో వసతులు మోడల్గా నిలిచిన అధునాతన భవనం రూ.25 లక్షలతో సర్వాంగ సుందరంగా ఏర్పాటు డిజిటల్, అబాకస్, పద్ధతిలో బోధన చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణంలో చి�
అదనపు విద్యుత్ వినియోగించే వారికే వర్తింపు లోడ్ లేదని భావిస్తే ఫిర్యాదు చేయొచ్చు వెల్లడించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు వినియోగదారుల అనుమానాల నివృత్తికి ప్రకటన విడుదల ముకరంపుర, ఫిబ
మల్యాల, ఫిబ్రవరి 24: మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మిట్టపెల్లి విమల, జడ్పీటీసీ కొండపలకల రామ్మోహన్ రావు మండలానికి చెందిన 36మంది లబ్ధిదారులకు రూ.11.29లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను నాయకుల
మార్కెట్ స్థితిగతుల ఆధారంగా యూనిట్లను ఎంచుకోవాలి చివరి లబ్ధిదారుడి వరకూ దళిత బంధు కొనసాగింపు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఉన్నత స్థితికి ఎదగాలి: కలెక్టర్ రవి మెట్పల్లి రూరల్, ఫిబ�
కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 24: రేకుర్తి, చింతకుంటలో జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతర వద్ద ఏర్పాటు చేసిన హుండీలను గురువారం లెక్కించారు. రేకుర్తి జాతరలో ఏర్పాటు చేసిన 20 హుండీలను కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో �
పోలీసులు సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్లాలి నేర సమీక్షా సమావేశంలో సీపీ సత్యనారాయణ రాంనగర్, ఫిబ్రవరి 24: విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్లాలని సీపీ సత్యనారాయణ పోలీసులకు సూచించారు. క�
ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణం 1.8 కిలో మీటర్ల మేర అభివృద్ధి ఏప్రిల్లోగా పూర్తి చేస్తం:మేయర్ వై సునీల్రావు మానేరు డ్యాం కట్ట సమీపంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్ చ�
దంపతుల దారుణ హత్య పొలం వద్దనే నరికి చంపిన దుండగులు పాలకుర్తి మండలం రామారావుపల్లిలో సంచలనం పాలకుర్తి, ఫిబ్రవరి24: భూవివాదం భార్యాభర్తల ప్రాణాలు బలిగొన్నది. దుండగులు పొలంవద్ద గల వ్యవసాయ బావి సమీపంలో దంపతు�
కార్పొరేషన్, ఫిబ్రవరి 24: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 23వ డివిజన్ (సుభాష్నగర్)లో గ
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ తిమ్మాపూర్ (మానకొండూర్ రూరల్), ఫిబ్రవరి 24: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశాన�