డివిజన్లో ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని సమ్మక్క-సారల�
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. 50మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆదివారం క్యాంప�
మండలంలోని అత్యధికమంది రైతులు యాసంగిలో ఆరుతడి సాగుకే మొగ్గు చూపారు. వరి సాగును గణనీయంగా తగ్గించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వరికి ప్రత్యామ్నాయగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సంకల్పించింది. ఇం�
సింగరేణి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అతి చేరువలో ఉంది. ఈ ఆర్థి క సంవత్సరంలో జనవరి 30 వరకు సంస్థ వ్యాప్తంగా 92 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిం ద
జైపూర్ విద్యుత్ కేంద్రం.. కరెంట్ ఉత్పత్తికే పరిమితం కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నది. దీంతో జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ కేంద్రాలను వెనక్కి నెట్టి సత్త
కరోనా సంక్షోభంలోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 50 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 16 లక్�
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం కార్మికలోకం కదం తొక్కింది. సింగరేణిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటాకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. దీక్షలకు కార్మికులు, కార్మిక కుట�
అన్నల అలజడులు..పోలీసు బూట్ల చప్పుల మధ్య నలిగిన పల్లెలో ‘ప్రగతి’ మల్లెలు విరబూస్తున్నాయి. తుపాకుల మోతతో నెత్తురొడిన చోట అభివృద్ధి కాంతులు వెదజల్లుతున్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద మాజీ ఎంపీ వినో
వెన్నంపల్లి అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సమైక్య రాష్ట్రంలో కనీస వసతులు లేక.. పనులు కాక తీవ్ర ఇబ్బందులు పడ్డ గ్రామం, స్వరాష్ట్రంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు కృషి, పల్లె ప్రగతి కింద చేపట్టిన పనులతో �
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ఆదాయ లక్ష్యం రూ.13 కోట్ల 61 లక్షలు అని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పద్మావతి తెలిపారు. జమ్మికుంట కాటన్ మార్కెట్ను గురువారం ఆమె సందర్శించారు. కొనుగోళ్లను పరిశీలించారు. అనం�
వేద మంత్రాలు.. మంగళ వాయిద్యాలు.. మేళాతాళాలు.. భక్తుల శరణుఘోష... కరతాళ ధ్వనుల మధ్య భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. నగరంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంల
మండలంలో రోడ్ల నిర్మాణానికి రూ. 39 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గురువారం పాలాభిషేకం చేశారు.
నగరంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో పంచమ బ్రహ్మోత్సవాలు మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయానికి రోజూ సుమారు 20 వేల మంది భక్తులు వస్తుండగా, మంత�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతితో గ్రామాలాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. ఒడ్డెర కాలనీ గ్రామంలో పల్లె ప్రగతిలో నూతనంగా న�