కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే కీలకమని, దేశాభివృద్ధికి సుపరిపాలన అందించే మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు.
రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు హనుమాండ్ల శోభారాణిహుజూరాబాద్టౌన్, జనవరి 25: బాలల హకులకు భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు హనుమాండ్ల శోభారా
ఇంటింటా ఆరోగ్య వివరాలు సేకరించిన వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీలుకరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు అందజేతవిద్యానగర్, జనవరి 25 : జిల్లాలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు ఇంటింటా జ్వర సర్వే మ
ప్రత్యేక పూజలు సర్పంచ్ వీర్ల సరోజన- ప్రభాకర్రావు దంపతులురామడుగు, జనవరి 25: మండలంలోని వెలిచాలలో సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్రావు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక యాగశాల నిర్మించి ఐదు రోజు చేపట్టిన శతచండీ య�
సైదాపూర్, జనవరి 25: ప్రజా సంక్షేమపాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎనలేని ప్రజాదరణతో ముందుకు సాగుతున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ఉద్ఘాటించారు. సైదాపూర్ మండలం ఆకునూర్ గ్రామానికి
దక్షిణాదిలో రెండో జిల్లాగా రికార్డు రాష్ట్రంలో తొలి జిల్లాగా ఖ్యాతి అభినందనలు తెలిపిన మంత్రి హరీశ్ రావు వ్యాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్ పంపిణీ 1
మన ఊరు.. మన బడి’తో ఇక కొత్త కాంతులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు పేద, మధ్యతరగతి వర్గాలకు తప్పనున్న ఆర్థిక భారం సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు స్వాగతిస్తున్న ఉపా�
కొవిడ్ బాధితులకు ప్రత్యేక ఓపీ నిర్వహించాలి పడకలు, ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విద్యానగర్, జనవరి 24: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సే�
సైదాపూర్, జనవరి 24: ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదువుకోవాలని జిల్లా సెక్టోరల్ అధికారులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్, మండల విద్యా వనరుల కేంద్రాన్ని సోమవారం జిల్లా సెక్టోరల్ అధికారుల�
ఇల్లందకుంట, జనవరి 24: యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే అధిక లాభాలు వస్తాయని ఏవో గుర్రం రజిత సూచించారు. సోమవారం మల్యాల గ్రామంలో రైతులు సాగు చేసిన పంటలను క్షేత్రస్ధాయిలో సందర్శించారు. రైతులు సాగు చేసిన మ�
ఆరోగ్య వివరాలు సేకరించిన వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీలు కరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు అందజేత గంగాధర, జనవరి 24: నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం ఇంటింటా జ్వర సర్వే పకడ్బందీగా చేపట్టారు. గంగాధర �
MLA Rasamayi | తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే విపక్షాల నేతలు తమ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు
ఐదు ప్రాంతాల్లో నిర్మాణం సకల హంగులతో అందుబాటులోకి ఇప్పటికే మార్కెట్ యార్డులో పనులు ప్రారంభం హర్షం వ్యక్తం చేస్తున్న నగర ప్రజలు కార్పొరేషన్, జనవరి 23: కరీంనగర్ వాసులకు నాణ్యమైన పరిశుభ్రమైన వాతావరణంలో
ఉమ్మడి జిల్లాలోనే ఫేమస్ ప్రతి శనివారం నిర్వహణ తీరొక్క వస్తువులకు కేరాఫ్ పశువుల విక్రయానికీ ప్రసిద్ధి సరసమైన ధరలకే విక్రయం అటు వ్యాపారులు.. ఇటు వినియోగదారులకు ప్రయోజనం వివిధ జిల్లాల నుంచి వ్యాపారులు, �