కోటి లింగాలలో సౌకర్యాలు కల్పించాలిరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ధర్మపురి, కోటిలింగాల ఆలయాల్లో పనుల పురోగతిపై సమీక్షధర్మపురి/ వెల్గటూర్ జనవరి 12: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో వే
భూగర్భ డ్రైనేజీ పనులకు మరిన్ని నిధులురూ. 40 కోట్లు మంజూరుత్వరలోనే పనుల ప్రారంభంకార్పొరేషన్, జనవరి 12: కరీంనగర్లో ప్రస్తుతం పలు డివిజన్లలో వినియోగంలో ఉన్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మరిన్ని డివిజన్లకు వి�
గన్నేరువరం, జనవరి12 : మండలంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి గన్నేరువరం, ఖాసింపేట, పారువెళ్ల, మాదాపూర్ గ్రామాల్లో రైతులు సాగు చేసిన పొద్దు తిరుగుడు, మక్కజొన్న పంటలు నేల కొరిగాయి. బుధవారం మండల వ్యవసాయ అధిక
చిగురుమామిడి, జనవరి 12: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి జువేరియా సూచించారు. చిగురుమామిడి ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం
జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలునివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులుకార్పొరేషన్, జనవరి 12: జిల్లాలో బుధవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను ప్రజాప్రతినిధులు, అధికారులు, �
కొత్తపల్లి, జనవరి 12: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్ పిలుపునిచ్చారు. కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో బుధవ�
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుబాధిత కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీకమాన్పూర్, జనవరి 12: ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు గులాబీ పార్టీ అండగా నిలుస్తుందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పు�
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఫార్మసీ విభాగంలో క్యాతం రమాదేవి డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ కేఎస్కే రావు పట్నాయక్, ప్రొఫెసర్ అశోక్ల పర్యవేక్షణలో ‘మైక్రోవేవ్ అసిస్టెడ్ సింథసిస�
కరీంనగర్ను ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా మారుస్తాం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కాళేశ్వరానికి ముఖ ద్వారంగా రివర్ ఫ్రంట్ వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తాం నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్�
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేదికను అలంకరించి సిద్ధం చేయాలి కరోనా దృష్ట్యా ప్రతి ఒకరికీ థర్మల్ స్రీనింగ్ తప్పనిసరి అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ కరీంనగర్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): భారత గణతంత్ర ది�
మంగళవారం పొద్దంతా చల్లని వాతావరణం మధ్యాహ్నం తర్వాత ఈదురుగాలుల వర్షం కరీంనగర్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ వైపు వానలు కురుస్తుండగా..మరోవైపు ఈదురుగాలులతో జనం వణికిపోతున్నారు. మంగ�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలు పంట క్షేత్రాల్లో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు ఊరూరా ఎడ్ల బండ్ల ర్యాలీలు ఆయా చోట్ల పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రముఖులు కరీంనగర్ నెట్వర్క్, జనవరి 11: పంటకు పెట్టుబడి సాయం �
195 ఎకరాల్లో ప్లాంట్ల నిర్మాణం రూ.143.36 కోట్ల వ్యయం.. రోజుకు 1,77,600 యూనిట్ల ఉత్పత్తి ఏడాదికి రూ.12 కోట్ల లాభం రామవరం, జనవరి 11 : సిరుల మాగాణి సింగరేణి.. పర్యావరణ రహిత చర్యల్లో భాగంగా వ్యాపార విస్తరణను దృష్టిలో పెట్టుకొన
డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ శ్రీరాంపూర్, జనవరి 11 : సింగరేణి యాజమాన్యంతో ఒప్పందం ప్రకారం రోజుకు 600 టన్నుల ఎక్స్పోజివ్ సామగ్రిని సకాలంలో సరఫరా అయ్యేలా చూ�
కార్పొరేషన్, జనవరి 11: నగరంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులు కమ్ముకోగా సాయంత్రం ఒక్కసారి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జ్యోతినగర్, రాంనగర్, విద్యానగర్