అన్ని వర్గాలకు మేలు చేసిన మహోన్నతుడు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి అంబేద్కర్ ఆలోచనలతోనే సీఎం కేసీఆర్ పాలన రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కమాన్పూర్లో విగ్రహావిష్కరణ కమాన్పూర్, ఏప్రిల్ 30: భారత రాజ్�
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం గన్నేరువరం, ఏప్రిల్ 30: రైతుల సౌకర్యార్థమే తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామాన ధా
కథలాపూర్ : దూలూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్, వినోద్ కుమార్, రమేశ్బాబు ఫ్లెక్సీకి ధాన్యాభిషేకం చేస్తున్న బీజేపీ నేతలుధాన్యం కొనుగోలుపై కేంద్రం మొండికేసినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచిన తీరు�
ఎవరితో మీకు పోటీ వద్దు.. మీకు మీరే కాంపిటేటర్ సిలబస్పై అవగాహన ఉంటే ఉద్యోగం గ్యారెంటీ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు ఉద్యోగార్థులకు దిశానిర్దేశం చేసిన వక్తలు డాక్టర్ సీఎస్ వేప, ఎస్ప
ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్ తరలివచ్చిన రెండు వేల మంది ఉద్యోగార్థులు ఆకట్టుకున్న వక్తల ప్రసంగాలు చివరి నిమిషం వరకు లేవకుండా విన్న నిరుద్యోగులు స్ఫూర్తిగా నిలిచిందని హర్షాతిరేకాలు కరీంనగర్, ఏప�
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం కార్పొరేషన్, ఏప్రిల్ 29: నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ,
రూ. 17.54కోట్ల పరిహారం అందజేత బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధికి శరవేగంగా అడుగులు నిర్వాసితులకు ఖాళీ చేయాలని త్వరలోనే నోటీసులు వేములవాడ, ఏప్రిల్ 29: రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులకు అడ
కేంద్రం సహకరించకున్నా 6.85 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేశాం రైతుల సంతోషాన్ని చూసి ఓర్వలేకే గిట్టనివారి దుష్ప్రచారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొత్తపల్లి, ఏప్రిల్ 29: రాష్ట
సిజేరియన్ కాన్పులు తగ్గించాలి అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విద్యానగర్, ఏప్రిల్ 29: జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచి, సిజేరియన్లను తగ్గించాలని కలెక్టర్ ఆ
ఎన్ఈపీ-2020 దేశాభివృద్ధికి దోహదం తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సదస్సు హుజూరాబాద్టౌన్, ఏప్రిల్ 29: నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా సరళత్వం, బ�
మండలంలో 19 కేంద్రాలు ఏర్పాటు దళారుల బెడద తొలగడంతో ఆనందంలో అన్నదాతలు హుజూరాబాద్, ఏప్రిల్ 28: గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామానికో కేంద్రం ఏర్�