విత్తన విక్రయాల్లో అవకతవకలకు రాష్ట్ర సర్కారు కళ్లెం కంప్యూటరీకరణ ద్వారా విక్రయించాలని నిర్ణయం తాజాగా ప్రత్యేక వెబ్సైట్కు రూపకల్పన ఇప్పటికే డీలర్లకు ప్రత్యేక శిక్షణ ఇక నకిలీ సీడ్స్.. కృత్రిమ కొరతకు
అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ కమాన్చౌరస్తా, మే 5 : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం పరీక్షల నిర్వహ�
జగిత్యాల విద్యానగర్, మే 5:ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచే మొదలు కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనుండగా, ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 30,927 మంది విద్యార్థులు ప�
దాహం తీరుస్తున్న చలివేంద్రాలు ఉచితంగా మంచినీళ్లందిస్తున్న దాతలు ఉదయం నుంచి సాయంత్ర వరకు సేవలు తెలంగాణచౌక్, మే 5: జిల్లా కేంద్రంలో పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజాసేవలో తరిస్తున్నాయి. వేసవిలో ఎండ త్రీవత నుంచి
ధాన్యం కొనుగోళ్లకు రూ. 3 వేల కోట్లు విడుదల కరీంనగర్ రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కరీంనగర్ రూరల్, మే 5: యాసంగి వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేస�
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లబ్ధిదారుకు రుణ మంజూరు చెక్కు అందజేత రామడుగు, మే 5: తెలంగాణ సర్కారు ఒంటరి మహిళలకు అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన దివ�
రూ. 5లక్షల సుపారీ ఇచ్చేందుకు ముగ్గురితో తండ్రి ఒప్పందం చాకచక్యంగా ఛేదించిన పోలీసులు తండ్రితోపాటు మరో ముగ్గురి అరెస్ట్ వివరాలు వెల్లడించిన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సిరిసిల్ల రూరల్,
రాగంపేటలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె పర్యటన 17 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఆనందంలో లబ్ధిదారులు సుంకెకు చక్కెర కుడుకలు పోసిన కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి చొప్పదండి,మే 5: సర్కారు అమలు చేస్తున్న కల్
కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులతో సమావేశం రాజన్న సిరిసిల్ల, మే 5 (నమస్తే తెలంగాణ): అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్�
మూర్ఖత్వానికి పరాకాష్ట ముహూర్త ప్రసవాలు నార్మల్ డెలివరీ చేయిస్తే వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్ ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు పెంచాలి రాష్ట్ర సగటు కంటే జగిత్యాలలో చాలా తక్కువగా నమోదవుతున్నాయి ప్రభుత�
ధాన్యం పండించే రాష్ర్టాలపై బీజేపీ కక్షసాధింపు నేటి వరకు ఒక్క రూపాయి, ఒక్క గన్నీ సంచి ఇవ్వలేదు కిషన్రెడ్డికి, బండి సంజయ్ పచ్చి అబద్ధాలు రైతుల కోసం 3 వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ రాష్ట్రంలో కొనుగోళ్లు రాష�