గంగాధర మండలంలో పెరిగిన సాగు విస్తీర్ణం కొనుగోలు కేంద్రాలకు వెల్లువెత్తుతున్న ధాన్యం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు గంగాధర, ఏప్రిల్ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో మండలంలో సాగు �
బాకీ చెల్లించాలని తీసుకున్న ఇంటి ఎదుట 13 రోజులుగా దీక్ష అనారోగ్యం, మానసిక వేదనతో కన్నుమూత సంపత్ కుటుంబసభ్యుల ఆగ్రహం అప్పుతీసుకున్న సతీశ్ ఇంటి ఎదుట ఖననం చేసేందుకు యత్నం శంకరపట్నం మండలం మెట్పల్లిలో ఉద్
సర్కారీ కొలువుల మేళా.. ప్లానింగ్తో చదివితేనే విజయం విడుదలవుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు పోలీస్ శాఖలో 16,614, గ్రూప్-1లో 503, ఎక్సైజ్, ట్రాన్స్పోర్టులో 677 పోస్టులు ఇతర జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి జిల�
అధునాతన హంగులు..పర్యాటక సొబగులు ఇరువైపులా కరకట్టల నిర్మాణం మంత్రి కేటీఆర్ చొరవతో వరంగల్ భద్రకాళీ చెరువు తరహాలో ట్యాంక్ బండ్ నాలుగు చోట్ల పిక్నిక్ స్పాట్లు రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 28 (నమస్తే తెల�
కరీంనగర్ టీఎన్జీవోస్ ఫంక్షన్ ప్యాలెస్లో నిర్వహణ ‘నమస్తే తెలంగాణ’,‘తెలంగాణ టుడే’కల్పిస్తున్న సువర్ణావకాశం పోటీ పరీక్షలు అనగానే యువతలో తెలియని భయం ఉంటుంది. ఎలా ప్రిపేర్ కావాలి? ఏం చదవాలి? ఎలా చదవాల�
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన ఆకస్మిక తనిఖీ 12మంది వైద్యులకు మెమోలు విద్యానగర్, ఏప్రిల్ 27: ప్రభుత్వ దవాఖాన ల్లో ఉద
టీఆర్ఎస్ 21వ వార్సికోత్సవ సభలో మంత్రి గంగుల కార్పొరేషన్, ఏప్రిల్ 27: యాసంగి ధాన్యం కొనే బాధ్యతల నుంచి కేంద్రం పారిపోతే.. ఏ ఒక్క రైతు నష్టపోవద్దనే ఉద్దేశంతో స్వయంగా కొనుగోలు బాధ్యతలు తీసుకున్న గొప్ప వ్యక
బోయినపల్లి, ఏప్రిల్ 27: పేద ప్రజలకు కంటి చూపునిస్తున్న కొదురుపాక బీసీఎం కంటి దవాఖాన సేవలు అభినందనీయమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. బూర్గుపల్లి గ్రామ పంచాయతీ కార్యా�
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఏసీఎస్ చైర్మన్ల సూచన చిగురుమామిడి, ఏప్రిల్ 27: ధాన్యం రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దత�
ప్రతి డివిజన్లో ఎగిరిన టీఆర్ఎస్ జెండా గ్రామాల్లో గులాబీ రెపరెపలు స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్న టీఆర్ఎస్ శ్రేణలు కార్పొరేషన్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలను బ�
ఎస్యూ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరికాంత్ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 27 : కామర్స్ విద్యార్థులు పరిశోధనపై ఆసక్తి పెంచుకొని, వ్యాపార, పారిశ్రామిక రంగం, సమాజం ఎదురొంటున్న వివిధ సమస్యలకు పరిషార మార్�
కార్పొరేషన్, ఏప్రిల్ 27: కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే నగరంలోని పశుసంవర్ధక శాఖకు చెందిన పదెకరాల స్థలాన
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు.. విప్లవాల ఖిల్లా.. ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసింది. కష్ట కాలంలో అండగా నిలువడమే కాదు.. ఎన్నో చారిత్రాత్మక ఘట్టా
అసెంబ్లీ నుంచి స్థానిక సంస్థల వరకు అదే పంథా అడుగడుగునా అండగా ఉంటున్న ఉమ్మడి జిల్లా వాసులు టీఆర్ఎస్కు పెరిగిన ఓటింగ్.. ప్రతిపక్షాలు డీలా కరీంనగర్, ఎప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఉద్యమ సయంలోనే కా