శంకరపట్నం మండలంలో ఎమ్మెల్యే రసమయి తొలిపొద్దు పర్యటన ఇంటింటికీ తిరిగి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఎమ్మెల్యేకు చక్కెర కుడుకలు పోసిన మహిళలు శంకరపట్నం, మే 2: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఎమ్మెల్యే ర�
మారుమూల ప్రాంతాల్లో ఆర్థిక స్థోమత లేని నిరుద్యోగులు, ఉద్యోగార్థులకు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అండగా నిలుస్తున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తనవంతు చేయూతను అందిస్తున్నారు.
కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని బల్దియా కార్యాలయ సమీపంలో టీఆర్ఎస్ మున్సిపల్ కార్మిక విభా�
మండలంలో ఆదివారం హమాలీ సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద హమాలీ సంఘం, సీఐటీయూ నాయకులు కార్మిక జెండాను ఎగురవేశారు.
పట్టుదలతో చదివితే సర్కారు కొలువు సులువేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శ్రద్ధ, సాధించాలనే తపన, పట్టుదల ఉంటే ఉద్యోగం సాధించవచ్చని, ఈ క్రమంలో ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ఉచిత శిక్షణ
వాళ్లు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది మహిళా సంక్షేమం కోసమే అనేక పథకాలు బిడ్డల పెండ్లికి మేనమామలా లక్ష రూపాయల కట్నం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రి గంగుల కమలాకర్ 591 మందికి 5.92 కోట్ల విలువైన కల్య
ఉద్యానవన సేద్యం..ఆదాయం ఘనం రేగడి మద్దికుంట రైతు గోపిడి ప్రభాకర్రెడ్డి ప్రత్యేకత ప్రభుత్వ ప్రోత్సాహంతో అరటి సాగువైపు టిష్యూ కల్చర్తో సిరులపంట ఎకరాకు 60 వేల పెట్టుబడి ఏడాదికి 2.50 లక్షలపైనే లాభం పెద్దపల్ల�
వేసవి తాపానికి ఉపశమనం మార్కెట్లోకి వస్తున్న తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు కోల్సిటీ, ఏప్రిల్ 30: తాటి ముంజలనగానే నోట్లో నీళ్లూరుతయ్.. వీటిని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. ఈ మండే ఎండల్లో చల్ల
కొత్తపల్లి, ఏప్రిల్ 30 :దంచికొడుతున్న భానుడు మూడు రోజులుగా తీవ్రంగరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువ ఉదయం తొమ్మిది గంటలకే సుర్రుసుర్రు మధ్యాహ్నం కల్లా మంట సాయంత్రం ఆరైనా తగ్గని దగడు పొద్దంతా వేడి గాలుల
రాష్ట్రంలో రోజూ సరఫరా చేస్తున్న ఏకైక నగరం కరీంనగర్ అతి త్వరలోనే శివారు డివిజన్లకు బల్దియా సర్వసభ్య సమావేశంలో మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, ఏప్రిల్ 30: రాష్ట్రంలోనే రోజూ మంచినీటి సరఫరా చేస్తున్న �