ధాన్యం కొనుగోళ్లకు రూ. 3 వేల కోట్లు విడుదల కరీంనగర్ రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కరీంనగర్ రూరల్, మే 5: యాసంగి వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేస�
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లబ్ధిదారుకు రుణ మంజూరు చెక్కు అందజేత రామడుగు, మే 5: తెలంగాణ సర్కారు ఒంటరి మహిళలకు అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన దివ�
రూ. 5లక్షల సుపారీ ఇచ్చేందుకు ముగ్గురితో తండ్రి ఒప్పందం చాకచక్యంగా ఛేదించిన పోలీసులు తండ్రితోపాటు మరో ముగ్గురి అరెస్ట్ వివరాలు వెల్లడించిన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సిరిసిల్ల రూరల్,
రాగంపేటలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె పర్యటన 17 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఆనందంలో లబ్ధిదారులు సుంకెకు చక్కెర కుడుకలు పోసిన కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి చొప్పదండి,మే 5: సర్కారు అమలు చేస్తున్న కల్
కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులతో సమావేశం రాజన్న సిరిసిల్ల, మే 5 (నమస్తే తెలంగాణ): అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్�
మూర్ఖత్వానికి పరాకాష్ట ముహూర్త ప్రసవాలు నార్మల్ డెలివరీ చేయిస్తే వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్ ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు పెంచాలి రాష్ట్ర సగటు కంటే జగిత్యాలలో చాలా తక్కువగా నమోదవుతున్నాయి ప్రభుత�
ధాన్యం పండించే రాష్ర్టాలపై బీజేపీ కక్షసాధింపు నేటి వరకు ఒక్క రూపాయి, ఒక్క గన్నీ సంచి ఇవ్వలేదు కిషన్రెడ్డికి, బండి సంజయ్ పచ్చి అబద్ధాలు రైతుల కోసం 3 వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ రాష్ట్రంలో కొనుగోళ్లు రాష�
జిల్లాలో పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు 6 నుంచి ప్రథమ, 7 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు 51 కేంద్రాల ఏర్పాటు కమాన్చౌరస్తా, మే 4: జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారు�
లోవోల్టేజీ సమస్యలకు బ్రేక్ ధర్మారంలో 1.36 కోట్లతో సబ్స్టేషన్ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు ప్రత్యేక చొరవతో నిర్మాణం త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం కోనరావుపేట, మే 4;మండలంలోని ధర్మారంలో సబ్స్�
నగరంలో రెండు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అమృత్ పథకం కింద చేపట్టాలని కేంద్రం సూచన దృష్టిసారిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు కార్పొరేషన్, మే 4: నగరాలు, పట్టణాల్లోంచి నిత్యం వెలువడుతున్న మురుగు నీరు న
ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి చొప్పదండిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చొప్పదండి, మే 4: అన్నదాతలు అధైర్యపడొద్దని, ప్రతి ధాన్�
కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో తడిసిన వరి ధాన్యం పలు గ్రామాల్లో నేలరాలిన మామిడికాయలు నేలకొరిగిన మక్కజొన్న విరిగిన విద్యుత్ స్తంభాలు.. సరఫరాకు అంతరాయం రేకుల షెడ్ల ధ్వంసం మల్యాల మండలంలో పిడుగుపాటుకు 42 గొ�