రైతు బంధు తరహాలో ‘నేతన్న బీమా’ ఒక్కొక్కరికి రూ.5లక్షల ఇన్సూరెన్స్ ప్రభుత్వమే ప్రీమియం రూ.2,271.50 చెల్లింపు నిధులు కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు ఉమ్మడి జిల్లాలో 15వేల మందికి లబ్ధి ఆనందంలో కార్మికులు రాజన్న సి
జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభం బండలింగంపల్లిలో పాఠశాల పునరుద్ధరణ పనులకు భూమిపూజ దళితబంధు యూనిట్లకు శంకుస్థాపన సెస్ చైర్మన్ బాధ్యతల స్వీకరణకు హాజరు సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట, మ
వేములవాడ ఆలయ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి యాదాద్రి తరహాలో త్వరలో పనులు రాష్ట్ర ఎస్సీ మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు వేములవాడ, మే 3: ముఖ్యమంత్రి కే
కేంద్రానిది బాధ్యతారహిత్యం సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే పెరిగిన దిగుబడి గన్నీ సంచుల కొరత అబద్ధం ఫిజికల్ వెరిఫికేషన్ పేరిట మిల్లర్లను ఇబ్బంది పెడుతున్న ఎఫ్సీఐ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమల�
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి నేత కార్మికుల బీమా ప్రకటనపై హర్షం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చొప్పదండి, మే 3: నేత కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రామడుగు, మే 3: రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డల పెండ్లి రూ. లక్షా నూటపదహార్లు అందజేస్తూ అండగా ఉంటున్నదని ఎమ్మెల్య�
ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లింలు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ , మేయర్ వై సునీల్ రావు కమాన్చౌరస్తా, మే 3: జిల్లా వ్యాప్తంగా మంగళవారం దాన, ధర్మాల పండుగ ర�
ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి వేములవాడలో తేనెటీగ పాట సీడీ ఆవిష్కరణ వేములవాడ, మే 3: ప్రకృతితోనే మానవ మనుగడ ముడిపడి ఉందని ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని శ్రీరా�
గ్రూప్-1 పోస్టులకు ఈ నెల 31 దాకా గడువు ఖాకీ కొలువులకు ఈ నెల 20 వరకు ఆఖరు మొబైల్ ఫోన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం అప్లయ్ విధానంపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ) :ఎప్పుడెప్పుడా అని ఎద�
మీ ఉద్యోగం.. మీ చేతుల్లోనే.. పక్కా ప్రణాళికతోనే విజయం మారిన ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్.. ఐదు పోటీల నుంచి మూడుకు కుదింపు యువత కల సాకారానికి పోలీస్ శాఖ సహకారం.. ఉచిత శిక్షణ ఈవెంట్స్, ప్రిలిమినరీ పరీక్షలు లక�
పల్లె ప్రగతితో కళకలాడుతున్న పల్లెలు రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం మండలంలో విస్త్రతంగా పర్యటన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన ధర్మారం, మే 2: స్వరాష్ట్రంలో గ్రామాల సమ
జడ్పీచైర్పర్సన్ కనుమల్ల విజయ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఇల్లందకుంట మే 2: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వమని జడ్పీచైర్ పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. మండలంలోని సీతంపేట్ గ్రామ
చొప్పదండి, మే 2: రైతును రాజుగా చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగానే రైతు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి పేర్కొన్న�