ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రాలకు పోటెత్తుతున్న వడ్లు ఇప్పటి వరకు సేకరించినవి 43,937 క్వింటాళ్లు త్వరలోనే ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమైంది. పంట చేతికందిన దశలో అక�
టీఎస్ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సరిపడా నిల్వలు బొగ్గు కొరత తలెత్తకుండా అధికారుల చర్యలు సింగరేణి నుంచి కొనసాగుతున్న సరఫరా 17 వ తేదీ నుంచి సత్తుపల్లి ఓసీ రైల్వేలైను ద్వారా బొగ్గు తరలింపు కేంద
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ రామడుగు, మే 8 : ప్రపంచ సాగునీటి రంగంలోనే గాయత్రీ పంప్హౌస్ నిర్మాణం మన ఇంజినీర్ల అద్భుత సృష్టి అని జిల్లా అదన పు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. రామడుగు మండలం లక్ష�
కొదురుపాకలో రాజలింగం దంపతులకు ఘన సన్మానం కంటి దవాఖానలో స్వీట్ల పంపిణీ పేదలకు చూపునిచ్చిన వైద్యుడికి చక్కటి అవకాశం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్రావు బోయినపల్లి, మే 8: స్టేట్ మెడికల్ క�
మత్స్యకార సంఘాల్లో సభ్యత్వాలకు ఆహ్వానం చెరువులు, కుంటల పరిధిలో మత్స్యకారులకు అవకాశం ఇంకా కొత్త సంఘాల ఏర్పాటుకు చాన్స్ చెరువుల్లేని గ్రామాల్లో మార్కెటింగ్ సహకార సంఘాల ఏర్పాటు ఇప్పటికే మత్స్యశాఖ స్ప�
టీఎస్ బీపాస్ అమలు గత ఏప్రిల్ నుంచే ఆచరణలోకి ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్శాఖ 21 రోజుల్లోనే అనుమతులు.. తప్పనున్న తిప్పలు హర్షంవ్యక్తం చేస్తున్న గ్రామీణులు ఇప్పటి వరకు పట్టణాల్లో అమలు చేస్తున్న టీ
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ బర్త్డే వేడుకలు ఆదివారం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కేక్లు కట్ చేసి, స్వీట్లు �
వైద్య రంగంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సీఎం కేసీఆర్ కలలు గన్న ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా కృషి చేస్తానని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డా.చెన్నాడి అమిత
గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లతోలబ్ధి పొందుతున్న హమాలీలు నెల రోజుల పాటు చేతినిండా పని రోజూ రూ.500 నుంచి రూ. వెయ్యి దాకా కూలి గన్నేరువరం, మే 7 : తెలంగాణ ప్రభుత్వం యాసంగి వడ్ల సేకరణ కోసం ఊరూరా ఏర్పాటు చేసిన కొనుగో�
వీణవంక, మే 7: సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం రైతు కుటుంబాలకు గొప్ప భరోసా కల్పిస్తున్నదని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్రావు పేర్కొన్నారు. మండ�
హరితహారం కోసం ప్రణాళికలు రూపొందించాలి అడిషనల్ డీఆర్డీవో సంధ్యారాణి వీణవంక, మే 7: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని అడిషనల్ డీఆర్డీవో సంధ్యారాణి పంచాయత�
గంగాధర, మే 7: సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో అందుతు�
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పురవీధుల్లో జాగింగ్ డ్రెస్తో ఒకరు తెల్లవారుజామున పరుగులు పెడుతున్నారు. అతడి వెనుక మున్సిపల్ సిబ్బంది బైక్ల మీద వస్తున్నారు.