నాడు ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల త్యాగాలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు ఎంపీలు, మంత్రి పదవులకూ రాజీనామాలు ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిన గులాబీ దళపతి ప్రతి గుం
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బాధిత కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత చొప్పదండి, ఏప్రిల్ 26: పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే సుంకె
పంటలే కాదు.. విత్తన మార్పు చేపట్టాలి రసాయనిక ఎరువుల వాడకం తగ్గాలి భవిష్యత్ తరాలకు సంతులిత ఆహారాన్ని అందించాలి ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, ‘సేవ్’ వ్యవస్థాపకుడు విజయ్రామ్ జమ్మికుంటలో కిసాన్ మేళా హాజ�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చొప్పదండి/రామడుగు/గంగాధర, ఏప్రిల్ 26: రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర�
ఉద్యోగాల జాతర మొదలాయె ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మే 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ ఆనందంలో యువతీ యువకులు విజయమే లక్ష్యంగా సా�
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పాఠశాల స్థల ప్రదాత కుటుంబసభ్యులకు ఘన సన్మానం కార్పొరేషన్, ఏప్రిల్ 25: విద్యారంగం అభివృద్ధిపై కేసీఆర్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్�
ఎంపీగా కరీంనగర్కు చేసింది శూన్యం టీఆర్ఎస్ నాయకుడు మెండి చంద్రశేఖర్ కార్పొరేషన్, ఏప్రిల్ 25: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ, బండి సంజయ్ చేస్తున్నది ప్రజాసంగ్రామ యాత్ర కాదని, అది వసూళ్ల యా
జిల్లాలో 51 కేంద్రాలు ఏర్పాటు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 25: జిల్లాలో మే 6 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కల�
25 క్రీడాంశాల్లో 30 రోజుల పాటు శిక్షణ మే 5, 6వ తేదీల్లో క్రీడా శిబిరాలు ప్రారంభం మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్/కొత్తపల్లి, ఏప్రిల్ 25: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వ�
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కలెక్టరేట్లో ముస్లింలకు ఇఫ్తార్ కలెక్టరేట్, ఏప్రిల్ 25: అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన�
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని, ఏప్రిల్ 25: తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర�