పల్లె ప్రగతితో కళకలాడుతున్న పల్లెలు రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం మండలంలో విస్త్రతంగా పర్యటన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన ధర్మారం, మే 2: స్వరాష్ట్రంలో గ్రామాల సమ
జడ్పీచైర్పర్సన్ కనుమల్ల విజయ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఇల్లందకుంట మే 2: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వమని జడ్పీచైర్ పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. మండలంలోని సీతంపేట్ గ్రామ
చొప్పదండి, మే 2: రైతును రాజుగా చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగానే రైతు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి పేర్కొన్న�
శంకరపట్నం మండలంలో ఎమ్మెల్యే రసమయి తొలిపొద్దు పర్యటన ఇంటింటికీ తిరిగి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఎమ్మెల్యేకు చక్కెర కుడుకలు పోసిన మహిళలు శంకరపట్నం, మే 2: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఎమ్మెల్యే ర�
మారుమూల ప్రాంతాల్లో ఆర్థిక స్థోమత లేని నిరుద్యోగులు, ఉద్యోగార్థులకు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అండగా నిలుస్తున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తనవంతు చేయూతను అందిస్తున్నారు.
కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని బల్దియా కార్యాలయ సమీపంలో టీఆర్ఎస్ మున్సిపల్ కార్మిక విభా�
మండలంలో ఆదివారం హమాలీ సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద హమాలీ సంఘం, సీఐటీయూ నాయకులు కార్మిక జెండాను ఎగురవేశారు.
పట్టుదలతో చదివితే సర్కారు కొలువు సులువేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శ్రద్ధ, సాధించాలనే తపన, పట్టుదల ఉంటే ఉద్యోగం సాధించవచ్చని, ఈ క్రమంలో ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ఉచిత శిక్షణ
వాళ్లు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది మహిళా సంక్షేమం కోసమే అనేక పథకాలు బిడ్డల పెండ్లికి మేనమామలా లక్ష రూపాయల కట్నం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రి గంగుల కమలాకర్ 591 మందికి 5.92 కోట్ల విలువైన కల్య