మెరుగైన వైద్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాం హెల్త్ ప్రొపైల్ కింద దవాఖానల్లో ఉచితంగా 44 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నాం: మంత్రి గంగుల కమలాకర్ నగరంలో మెగా హెల్త్ క్యాంపునకు ప్రారంభోత్సవం విద�
మాటువేసి పట్టుకున్న పోలీసులు పేలుడు పదార్థాలు సహా రెండు వాహనాలు 1.45లక్షల నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం మావోయిస్టులకు సాయం చేసినా.. సత్సంబంధాలు పెట్టుకున్నా చర్యలు: సీపీ రాంనగర్, ఏప్రిల్ 19: మావోయిస్ట�
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వివిధ శాఖల అధికారులతో యాప్పై అవగాహన సమావేశం కరీంనగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): వస్తువులు, ఆభరణాల నాణ్యతా ప్రమాణాలను గుర్తించేందుకు భారతీయ ప్రమాణాల సంస్థ(బీఐఎస్)కేర్ యాప్న
సెమ్స్ ఒలింపియాడ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన రోజర్ రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన జాహ్నవి కొత్తపల్లి, ఏప్రిల్ 19: హైదరాబాద్, ప్రైవేట్ సూల్స్ అండ్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అసోస�
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 19: సిరిసిల్ల సెస్ నూతన కమిటీ చైర్మన్గా నియామకమైన సందర్భంగా గూడూరి ప్రవీణ్కు అభినందనలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయ�
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 19: స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు గౌరవం లభిస్తున్నదని, అన్ని వర్గాలను ఆనందం గా ఉంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం పండుగకు కానుకలు ఇచ్చే కార్య�
అన్నదాతకు మరోసారి అండగా రాష్ట్ర సర్కారు ప్రతి గింజనూ కొనడమే లక్ష్యం 21 నుంచి కొనుగోళ్లు మొదలు ఊరూరా కాంటాలు పూర్తయిన ఏర్పాట్లు రైతుల్లో హర్షాతిరేకాలు కరీంనగర్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్లపై క
మంత్రి కేటీఆర్ చొరవతో అమలు ఈ సారి 18 కోట్లు కేటాయింపు మొత్తంగా కార్మిక క్షేత్రంలో 15వేల మందికి లబ్ధి కార్మికుల్లో హర్షాతిరేకాలు స్కీంలో చేరనివారికి ప్రభుత్వం అవకాశం మే 30వరకు దరఖాస్తులకు గడువు రాజన్న సిర�
రూ.1.40 కోట్లతో నిర్మాణం నేడు ప్రారంభించనున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి, ఏప్రిల్ 18: ధర్మపురి ప్రజల చివరి మజిలీ కష్టాలు తీర్చేందకు ఆధునిక వైకుంఠధామం రెడీ అయింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో రూ.కోటి, �
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ శంకరపట్నం, ఏప్రిల్ 18: అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నద�
జూనియర్ కళాశాల మంజూరు కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం మంత్రి గంగుల కమలాకర్ కార్పొరేషన్, ఏప్రిల్ 18: బధిరులకు అండగా ఉంటామని, పాఠశాలలో సకల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని రా�