కార్మిక కుటుంబాలకు అంతరాయం లేకుండా గోదావరి నీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చర్యలు రూ. 3.50కోట్లతో గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ నిర్మాణం త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 17: కార్మ�
నగరంలో రూ. 134 కోట్లతో మురుగు కాల్వల నిర్మాణం లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి వర్షకాలంలోగా పనులు పూర్తి చేసేందుకు అధికారుల చర్యలు కార్పొరేషన్, ఏప్రిల్ 17: నగరంలో వర్షం పడితే చాలు లోతట్టు ప్రాంతాల్లో వర
పంట మార్పిడి.. అధిక రాబడి రాష్ట్ర ప్రభుత్వ పిలుపుతో ఇతర పంటల వైపు మంథని మండల రైతులు 95ఎకరాల్లో తెల్లజొన్న పంట సాగు ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువధాన్యంతో పోలిస్తే మార్కెట్లో మంచి డిమాండ్ వారం రోజుల్లో కోత�
కొండగట్టులో కొనసాగుతున్న చిన్న జయంత్యుత్సవాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దీక్షాపరులు మాల విరమణ చేసి గుట్ట దిగిన భక్తులు నేటితో వేడుకలు ముగింపు రెండో రోజూ హనుమాన్ చాలీసా పారాయణం పూజలు చేసిన ఎమ్మెల్యే సు
నిన్న కూలీలు.. నేడు ఓనర్లు ముఖ్యమంత్రి చొరవతో నిరుపేదల బతుకుల్లో వెలుగులు ఆర్థిక ప్రగతికి పడిన అడుగులు డెయిరీ, వీడియో మిక్సింగ్షాపు, వాహనాలకు యజమానులుగా దళిత బిడ్డలు నెలకు 30వేలకుపైగా ఆదాయం నిలదొక్కుకు�
వేములవాడ, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటలో వైద్యశిబిరాలు ఉచితంగా వైద్యపరీక్షలు..డిజిటల్ ఆరోగ్య కార్డులు డీఎంహెచ్వో సుమన్మోహన్రావు వేములవాడ, ఏప్రిల్16: ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రజలకు ఆరోగ్య
12 కోట్లతో సుందరీకరణ lతుది దశకు పనులు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధం త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు సరికొత్త శోభను సంతరించుకుంటున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొర�
వివిధ ఆర్జిత సేవల ద్వారా ఆలయానికి సమకూరిన వార్షిక ఆదాయం హుండీ ద్వారా రూ.28కోట్లు కోడెమొక్కుల ద్వారా రూ.18కోట్లు గత సమ్మక్క జాతర కంటే రూ.2కోట్లు అధికం వేములవాడ, ఏప్రిల్16: పేదల దేవుడిగా పేరుగాంచిన వేములవాడ రా�
సకల హంగులు.. సరికొత్త సొబగులు 68 లక్షలతో ఎస్సీ గర్ల్స్ అండ్ బాయ్స్ వసతి గృహాల ఆధునీకరణ మూడు నెలల్లోనే పూర్తయిన పనులు మంత్రి కేటీఆర్ చొరవతో మారిన రూపురేఖలు అందుబాటులోకి అధునాతన లైబ్రరీలు, స్టడీ రూంలు ఆ�
వరుసగా మూడు సార్లు అవార్డు రావడం అభినందనీయం రాష్ట్రంలోని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్లో పాలకవర్గ సభ్యులకు సన్మానం ఆనందంగా ఉంది : ఎమ్మెల్యే సుంకె చొప్పదండ�
మంత్రి కేటీఆర్ చొరవతో మంజూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనం ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా వంద మందికి అవకాశం నిరుద్యోగ అభ్యర్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర�
ఆరు ఇండ్లల్లో వరుస చోరీలు మూడున్నర తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.30 వేల నగదు అపహరణ మల్లాపూర్, ఏప్రిల్ 15: మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిన ఇండ్లను టార్కెట్ చేసుకొన