కార్మిక క్షేత్రంలో ‘దళిత బంధు’కు నేడే శ్రీకారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా సిరిసిల్ల జిల్లాలో ప్రారంభం తొలి విడుత పరిశ్రమల స్థాపన వైపే మొగ్గు ఆ దిశగానే అధికారుల ప్రణాళికలు 119 మందికి ప్రొసీడింగ్స్ అంది
కలెక్టరేట్, ఏప్రిల్ 12: స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం ఓటరు జాబితాల సవరణకు సహకరించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కోరారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ, వార్డు స్థానాలకు సంబంధించి రాష్ట్ర ఎ�
బాల, బాలికల విజేతలుగా రంగారెడ్డి జిల్లా జట్లు సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 12: రాజన్నసిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన 48 వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రంగారెడ్డి బాల, బాలికల జట్లు విజేతలుగా ని�
ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మహనీయుల జయంత్యుత్సవాలకు హాజరు కమాన్చౌరస్తా, ఏప్రిల్ 12: సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని టీపీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సూచించారు. శాతవాహన యూనివర్సిటీ లైబ�
వరి ఎంతైనా సాగు చేయండి. కేంద్రం ద్వారా మేం ధాన్యం కొనుగోలు చేయిస్తం. అది మా బాధ్యత. ఎవరూ భయడాల్సిన అవసరం లేదు.’ అంటూ యాసంగి సీజన్ ప్రారంభంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు బీరాలు ప
కళాశాలలు, యూనివర్సిటీల్లో పరిశోధనాంశాలు పెంచాలని, మౌలికంగా పరిశోధనలు కొనసాగితే ప్రభుత్వాలు మరిన్ని నిధులు మంజూరు చేస్తాయని కర్నాటక ఆదిచెంచునగారి విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య బైరప్ప పేర్కొన్నారు.
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం చేసిన ప్రకటనపై ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, సింగిల్ విండో చైర్మన
స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం ఓటరు జాబితాల సవరణకు సహకరించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కోరారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ, వార్డు స్థానాలకు సంబంధించి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎలక్టోర�
శ్రీ రామనవమి వేడుకలు డివిజన్ వ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఊరూరా మండపాలు వేసి శ్రీ సీతారాముల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో చలువ పందిళ్లు వేసి, ప్రత్యేక ఏర్�
రంగపేట, లలితాపూర్, అన్నారం గ్రామాల్లోని ఆలయాల్లో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.