ఎములాడకు పోటెత్తిన భక్తుల 40 వేలకు పైగా రాక కిటకిటలాడిన ఆలయం వేములవాడ టౌన్, ఏప్రిల్ 15 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం శుక్రవారం భక్తజనంతో పోటెత్తింది. రాష్ట్ర�
పోటాపోటీగా వ్యాపారుల కొనుగోళ్లు టన్నుకు 70వేల ధర కరీంనగర్ పండ్ల మార్కెట్లో జోరుగా వ్యాపారం జిల్లా నుంచే పలు రాష్ర్టాలకు ఎగుమతి మామిడి ధర ఎగబాకుతున్నది. టన్నుకు రూ.70వేలపైనే పలుకుతున్నది. ఈ యేడు తగ్గిన ద�
‘గోకల్దాస్’లో 700 మందికి శిక్షణ పూర్తి మొదలైన తయారీ.. త్వరలోనే పూర్తి స్థాయి ఉత్పత్తి ఇప్పటికే బెంగళూర్కు ప్రొడక్ట్స్ అమాత్యుడు కేటీఆర్ చొరవతో అప్పారెల్ పార్కుకు తరలి వస్తున్న కంపెనీలు ముందుకొచ్
వైపే నేడు హనుమాన్ చిన్న జయంతి అర్ధరాత్రి వరకు దాదాపు 50వేల మంది భక్తుల రాక నేటి నుంచి 41 రోజులపాటు హనుమాన్చాలీసా పారాయణం పూర్తయిన ఏర్పాట్లు పోలీసుల భారీ బందోబస్తు పరిశీలించిన ఎమ్మెల్యే సుంకె ఇబ్బందుల్ల�
అంబేద్కర్ జయంత్యుత్సవాలకు హాజరు మండుటెండలోనూ హుషారుగా ముందుకు.. నాలుగు గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత విగ్రహాల ఆవిష్కరణ తంగళ్లపల్లిలో అంబేద్కర్ భవన్కు శంకుస్థాపన.. జిల్లాకేంద్రంలో ప్రారంభోత్సవం సిరి
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన రాజన్నసిరిసిల్ల, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల/సిరిసిల్లటౌన్/సిరిసిల్ల రూరల్/కోనరావుపేట: రాష్ట్రం లో అమలవ�
సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మానకొండూర్లో అంబేద్కర్ జాతర మానకొండూర్, ఏప్రిల్ 14: భారతరత్న, మహనీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక �
బడుగుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఆయన అడుగుజాడల్లోనే కేసీఆర్ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కోర్టు చౌరస్తాలో జయంతి వేడుకలు తెలంగాణ చౌక్, ఏప్రిల్ 14: అంబేద్కర్ దేశ ప్రజల ఆస్తి అని రాష్ట్ర బీస
వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడంపై అన్నదాతల హర్షం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు చొప్పదండి, ఏప్రిల్ 13: యాసంగి వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని �
వడ్ల సేకరణపై నాలుగు నెలలుగా కేంద్రం కుంటిసాకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరసన తెలిపినా స్పందించ లేదు వడ్లు కొనమని బండి సంజయ్ కేంద్రాన్ని ఏనాడైనా అడిగాడా? అన్నదాతలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్న బీ�
ఈ నెల 16న హనుమాన్ చిన్న జయంతి నేటి నుంచి కొండగట్టులో ఉత్సవాలు ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు హనుమాన్ చిన్న జయంత్యుత్సవాలకు కొండగట్టు అంజన్న క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ఐదు రోజుల పా�
ముఖ్యమంత్రి ప్రకటనపై పల్లె పల్లెనా రైతుల హర్షాతిరేకాలు రెండో రోజూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు పంట పొలాల్లోనూ కటౌట్ల ప్రదర్శనలు ‘రైతు పక్షపాతి కేసీఆర్’ అంటూ నినా�
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ను ప్రజలకు అంకితం చేయనున్న అమాత్యుడు పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ 119 దళిత బంధు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు రా�