చొప్పదండి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని బూరుగుపల్లిలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు.
మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీయడంతో పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలోని రాజసముద్రం చెరువు న
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల్లో సమూల మార్పులు వచ్చాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యదర్శి వాకాటి కరుణ పేర్కొన్నారు.
నాటి సమైక్య పాలనలో నేతన్నల పరిస్థితి దయనీయంగా ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వారి జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నార
‘ఎంపీ అర్వింద్.. నోరు అదుపులో పెట్టుకో. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఒక మహిళా ప్రజాప్రతినిధిపై మాట్లాడుతున్నవ్.. నీ ఇంట్లో మహిళలు లేరా..? మరోసారి ఇలా మాట్లాడితే సహించం’ అంటూ ఎమ్మెల్సీ పాడి కౌ�
వేములవాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో గోడలపై సందేశాత్మక చిత్రాలు వేయిస్తున్నారు. రాజన్న గుడి చెరువు బండ్, ప్రభుత్వ కార్యాలయాలు, పాత గోడలు తదితర వాటిపై 18లక్షలతో పలు అంశాలపై ప్రజలను చైతన్య పరిచే చిత్రాలను వేయ�