కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు వచ్చే రైతులు ఆకలితో ఇబ్బందులు పడవద్దని ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది
పసుపు పంటకు చీడపీడలు ఆశించి తెగుళ్లు వ్యాపిస్తుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అసలే ఈ యేడాది వాన కాలంలో ఎడతెరపి లేకుండా కురిసిన వానలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పసుపు పంటపై తీవ్ర ప్ర�
జవహర్లాల్ నెహ్రూ ఆశయంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం గా సహకార సంఘాలు దోహదం చేస్తున్నాయని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు.
నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి, సుందర నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 56వ డివిజన్లో రూ. 16.50 లక్షల వ్యయంతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమ
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సోమవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక అల్ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. నెహ్రూ చిత్
గంభీరావుపేట కేజీ టూ పీజీ క్యాంపస్లో సోమవారం నిర్వహించిన లేజర్ షో అదిరింది. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ డే వేడుకలు, లేజర్స్ షో అలరిం
ఇలా ఎన్నో ప్రశ్నలతో రామగుండం పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీని బొగ్గుగని కార్మికలోకం నిగ్గదీసి అడుగుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు గద్దెనెక్కి ఎనిమిదేండ్లయినా ఈ ప్రాంతానికి చేసిందేంటని నిలదీస్త�
‘ఢిల్లీ గద్దలు మళ్లీ వాలుతున్నయి. బొగ్గు, కరెంటు, కాళేశ్వరం జలాలు ఎత్తుకుపోదామని చూస్తున్నయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోవాలి.
అన్ని వర్గాలతోపాటు దళితుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగులు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్కు పీఎంవో కార్యాలయం నుంచి పిలుపు అందలేదు.. నామ్కే వాస్తేగా కేంద్ర రసాయన ఎరువుల శాఖ నుంచి ఆహ్వానం పంపించి అవమానించారని ప్రభుత్వ విప్, చె�