న్యూ బార్న్ కేర్ యూనిట్, డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్, హై డిపెండెన్సీ యూనిట్ ఇలా స్పెషల్ వార్డులు.. ఆధునిక వైద్యపరికరాలు.. 24 గంటలపాటు అందుబాటులో వైద్యులు.. అత్యాధునిక సేవలతో సిరిసిల్ల సిక్ న్యూ బా
తన మాటలతో ఎందరికో ప్రేరణదాయకంగా నిలిచి, తన మాట, పాటతో వేలాది మందిని కట్టిపడేసేలా చేసిన గొప్ప వ్యక్తి నంది శ్రీనివాస్ అని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ పేర్కొన్నారు.
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలన్న ఉద్దేశంతోనే ఊరూరా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి కులస్తులకు చేసిన వాట్సాప్ మెస్సేజ్ దుమారం రేపుతున్నది. కాంగ్రెస్ రెడ్డిల పార్టీ అని చెప్పే విధంగా.. ఎంతో మందిని సీఎంలను చేసిందని, రేవంత్రెడ్డి పోరాటాన్ని �
చల్లూరు గ్రామానికి చెందిన నీలం మానస-సతీశ్, పస్తం ముత్తమ్మ-రాములు దంపతులవి నిరుపేద కుటుంబాలు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి
వారిది. ఇందులో పస్తం ముత్తమ్మ-రాములు కుటుంబం పరిస్థితి చాలా దీనంగా ఉండే�
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతని, మతతత్వ బీజేపీకి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని విలాసాగర్లో ఇల్లందకుంట
పెద్దపల్లి నుంచి ఢిల్లీకి రైల్ టికెట్ స్లీపర్ క్లాస్ రూ. 800, జనరల్కు రూ. 420 దాకా చార్జీ ఉంటుంది. ఇక్కడి నుంచి ఢిల్లీకి ట్రైన్ ద్వారా దాదాపు 22 గంటల్లో చేరుకోవచ్చు. అలాగే రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుం�
చిన్న నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏమరపాటుతో కుటుంబాలు చెల్లాచెదరవుతున్నాయి. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై హుజూరాబాద్ పట్టణ సమీంలోనే నిర్లక్ష్యంగా రోడ్డుపై నిబంధనలకు విరుద�