‘బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నర ఏండ్ల కాలంలో చేసిందేమీ లేదు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. సింగరేణి పరిధిలో ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.
మునుగోడు ఓటమిని జీర్ణించుకోలేకే మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తున్నదని ప్రజా సంఘల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం మండిపడ్డారు.
వేములవాడ ఏరియా దవాఖాన వైద్యుల పనితీరు అభినందనీయమని, వేములవాడలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలందుతున్నాయని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ప్రశంసించారు. ప్రభుత్వం అందిస్త�
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, 24 గంటల విద్యుత్తో పాటు కాళేశ్వరం జలాలతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు నింపడంతో గంగాధర మండలంలో వ్యవసాయాభివృద్ధి జరిగింది. వానకాలంలో సుమారు 24,270 ఎకరాల్లో వరి సాగ�
‘మోదీ సారు ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన మీరు ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చారు? ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్న మీరు ఇప్పుడు ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం అంటూ అంబానీకి �
దేశంలో ‘గరీభీ హఠావో’ నినాదం ప్రారంభమై సంవత్సరాలు గడిచినా పేదలు అభివృద్ధి చెందడం లేదని రాష్ట్ర జనవరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా న్యాయ సేవలను అందిస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని హుజూరాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి డీవీ నాగేశ్వరరావు సూచించారు.
భూ వివాదంలో మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తిని వాహనంతో గుద్ది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసిన నిందితుల పై పీడీయాక్టు అమలు చేస్తూ సీపీ సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధాని రామగుండం పర్యటనను అడ్డుకొని తీరుతామని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్, సహయ కార్యదర్శి మద్దెల దినేశ్, రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, తాళ్లపల్లి మల్లయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య స�
మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వారికి ఫ్యాబ్రిక్ పెయింటింగ్పై నాబార్డు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. గంభీరావుపేట పీఏసీఎస్