మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం వట్టిపల్లి, బట్టిపల్లి గ్రామాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, బీఆర్ఎస్( టీఆర్ఎస్) నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటీకీ వెళ్లి కారు గు
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు ఈ దిశగా మరో ముందడుగు వేసింది.. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి పోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మహిళలు, బాలింతలు, గర్భ
సర్కారు అమలు చేస్తున్న రైతుబీమా పథకం అన్నదాత కు టుంబానికి భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధరకు చెందిన బండారి లక్ష్మీనర్సయ్య అనే రైతు ఇటీవల మృతి చెందగా రైతు బీమా కింద మృతుడి కు
పాఠశాల బిల్డింగ్ పైనుంచి ప్రమాదవశాత్తు పడడంతో తీవ్రంగా గాయపడిన ఓ నిరుపేద విద్యార్థిని వైద్య ఖర్చుల కోసం సాయం చేయండని అర్థిస్తున్నది. దయార్ద్ర హృదయుల ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నది. కొలనూర్కు చెంద�
అభివృద్ధి పనుల్లో వేగం పెం చాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి శనివారం ఆయన క్షేత్రస్థ�
జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ ఫీస్టా హంగామా శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో విద్యార్థులు హోరెత్తించారు.
కాలేజీ నుంచి తిరిగొస్తున్న విద్యార్థి అనంతలోకాలకు చేరాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరేలోగా అనుకోని ప్రమాదంలో దుర్మరణం చెందా డు. హుజూరాబాద్ మండలం మందాడిపల్లి శివారులో ఆగిఉన్న లారీని బైక్ ఢీకొట్టిన ఘ�
పెద్దపల్లి జిల్లా దవాఖాన ఆవరణలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సకల వసతులతో నిర్మించారు. గత మే4న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. మొత్తం వంద పడకలకు ప్రతిపాదనలు పంపగా, ప్రస్తుతం 50 పడకలను అందు�
ఫ్లెక్సీ మిషన్లు, కంప్యూటరైజ్డ్ కటింగ్ లాంటి ఎలక్ట్రానిక్ యంత్రాలు అందుబాటులోకి రావడంతో చిత్రకారులకు ఉపాధి కరువైంది. గత్యంతరంలేని పరిస్థితుల్లో కూలోనాలో చేసి పొట్ట పోసుకోవాల్సిన పరిస్థితి తలెత�
కరీంనగర్ కమిషనరేట్కు అరుదైన గౌరవం దక్కింది. బ్లూకోల్ట్స్, పెట్రోకార్, ఇన్వెస్టిగేషన్, తదితర విభాగాల్లో ఉత్తమ పనితీరుకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.