దశాబ్దాల పాటు సమస్యలతో నెట్టుకొచ్చిన రేకులపల్లి.. స్వరాష్ట్రంలో మురిసిపోతున్నది. అభివృద్ధికి దూరంగా చీకట్లో మగ్గిన ఆ ఊరు.. రాష్ట్ర సర్కారు చొరవతో ప్రగతి కాంతులీనుతున్నది. నెలనెలా వస్తున్న ప్రగతి పద్దుత�
సర్కారు పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర సర్కారు, మరో ముందడుగు వేసింది. విద్యార్థుల్లో మేధా సంపత్తిని పెంచేందుకు డిజిటల్ క్లాస్రూమ్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా,
ప్రభుత్వం వైద్యసేవలను ప్రజలకు చేరువచేసే లక్ష్యంతో సర్కారు దవాఖానలు, సీహెచ్సీ, పీహెచ్సీల్లో సకల వసతులు కల్పించింది. వైద్యనిపుణులను అందుబాటులోకి ఉంచింది.
టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్ రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
గతంలో వరి సాగు చేసి నష్టపోయిన రైతులు సీఎం కేసీఆర్ సూచన మేరకు ఇతర పంటలపై దృష్టి సారించారు. దీంతో పలువురు రైతులు బంతిపూలు, కూరగాయలను సాగు చేసి లాభాలు గడిస్తున్నారు.
హుజూరాబాద్ డివిజన్లో ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం గతంలో మాదిరిగానే ఊరికో సెంటర్ ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పలు గ్రామాల్లో పంటకోతలు ప్రారంభం కాగా, దాదాపు 2లక్షల క్వింటాళ్ల దిగుబ�
మండలంలోని గూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్న తిప్పారపు రమేశ్ తల్లి గౌరమ్మ గుండెపోటుతో మరణించింది. పాలక వర్గం అంత్యక్రియల కోసం పాలకవర్గం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివ�
దీపావళి అంటే ‘దీపాల వరుస’ అని అర్థం. చీకటిని పారదోలే ఈ పండుగ, కష్టాల్లోనూ సుఖం కలగాలనే సందేశాన్ని మానవాళికి అందిస్తున్నది. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ ఈ పండుగను జరుపుకోవడం క�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
కరీంనగర్ను రాష్ట్రంలోనే పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 15, 24, 32, 35వ డివిజన్లలో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులక�
ప్రభుత్వ నిధులు 550 కోట్లతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించగా