తపాలా శాఖ బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.399 కే రూ.10 లక్షల యాక్సిడెంటల్ పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రూపు, టాటా ఏఐజీతో కలిసి ఈ ఇన్సూరెన్స్ వర్త�
రాష్ట్ర వ్యాప్తంగా లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించడంపై రామగుండం లారీ యజమానుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ సూక్ష్మ పోషకాలు గల పౌష్టిక అల్పాహారాన్ని ఉదయం పూట ఉచితంగా అందించడానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ శ్రీకార�
నిరుద్యోగ యువత కొలువుల కల సాకారానికి వేలాది నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న రాష్ట్ర సర్కారు, శిక్షణకూ భరోసా ఇస్తున్నది. ఎక్కడో దూరాన ఉన్న ప్రైవేట్ సెంటర్లలో కోచింగ్ తీసుకోలేని గ్రామీణ పాంత అభ్యర్థుల �
వాహనాలు నడిపే ప్రతి ఒకరూ ట్రాఫిక్ రూల్స్ తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ విజయ్ కుమార్ అన్నారు.
మానవాళి ఆరోగ్యంలో క్రియాశీల పాత్ర పోషించే ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పీ మురళి డిమాండ్ చేశారు.
విద్యార్థులకు క్రమశిక్షణే ప్రధానమని ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా పేర్కొన్నారు. గోపాల్రావుపేట ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సోమవారం ఉదయం ప్రార్థన సమయంలో ఎంపీడీవో సందర్శించారు.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం మొదటిసారి నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్కు ఉమ్మడి జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 34,045 మంది పరీక్ష రాయనుండగా, 89 సెంటర్లు ఏర్పాటు చేశారు.