ఆ గిరిజన మహిళపై ప్రకృతి పగబట్టింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ రెండుసార్లు పిడుగుపాటుకు గురైంది. గతేడాది పిడుగుపడి తీవ్రగాయాలు కాగా, శుక్రవారం మరోసారి పిడుగుపడడంతో ఆ మహి�
ఈనెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి రెండు గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ డా. బీ జనార్దన్రెడ్డి సూచించారు.
దుమాల ఏకలవ్య గురుకుల పాఠశాలలో ‘స్టేట్ కల్చరల్ ఫెస్ట్ 2022-23’ ఆకట్టుకున్నది. రెండురోజుల పాటు జరిగే ఈ వేడుక తోలిరోజు బుధవారం ఆద్యంతం అట్టహాసంగా సాగింది.
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఇంట్లో ఇద్దరు ఉద్యోగం చేస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి. సగటు ఇంటి యజమాని ఎంత కష్టపడ్డా ధరల మోత జీవితంలో కాస్త వెనుకేసుకోలేని దుస్థితి.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు మండిపడ్డారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందుతున్నదని, విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జడ్పీటీసీ గీకురు రవీందర్ సూచించారు. మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధ�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డా జనార్దన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
సమైక్య పాలకుల అస్తవ్యస్థ విధానాలతో దండుగైన వ్యవసాయ రంగం స్వరాష్ట్రంలో పండుగులా మారిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన పథకాలతోనే ఈ ఘనత స
అమాత్యుడు కేటీఆర్ మరోసారి పెద్ద మనసు చాటారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఆదుకుంటామని అభయమిచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురైన కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన విలేకరి వినోద్రావుకు అభయమిచ్చారు.
నుమాయిష్ ఎగ్జిబిషన్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచింది! 82ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నుమాయిష్ను ఇప్పటివరకూ హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా ఏర్పాటు చేయలేదు.