పోడు భూములపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని కలెక్టర్ జీ రవి ఆదేశించారు. పోడు భూములపై కలెక్టర్ రవి జిల్లా కేంద్రంలోని ఎస్వీఎల్ఆర్ గార్డెన్స్లో పంచాయతీ సెక్రటరీలు, అటవీ శాఖ
సాగునీరు లేక సేద్యం చేయలేని పరిస్థితిలో తల్లడిల్లిన జగిత్యాల ప్రాంత రైతాంగానికి 1980లో ప్రారంభమైన ఎస్సారెస్పీ ప్రాజెక్టు, కాలువలు సేద్య రంగానికి భరోసానిచ్చాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, బీజేపీ నాయకులు రైతులకు క్షమాపణ చెప్పాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. జగి
ఆస్తి కోసం ఓ కూతురు దారుణానికి తెగబడ్డది. తన భర్తతో కలి సి కన్నతల్లిని హత్య చేయించింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ మహిళ హత్యకేసు మి స్టరీ వీడింది.
పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల చిరకాల కల సాకారమవుతున్నది. దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎమ్మెల్యే దాసరి చొరవతో పూర్తికాబోతున్నది.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రోజురోజుకూ పార్టీ బలం పెరుగుతున్నదని, వివిధ పార్టీల నాయకులంతా పార్టీవైపే చూస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.