కరీంనగర్లో పారిశుధ్యం, పరిశుభ్రత విషయంలో నగరపాలక సంస్థ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నది. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు, అధికారులు చేపడుతున్న స
గాంధీజీ మార్గం అనుసరనీయమని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళులర్�
కళోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. అంబేద్కర్ స్టేడియం వేదికగా మూడురోజులుగా అట్టహాసంగా సాగాయి. కాగా, చివరి రోజు నగరంలోని మహాత్మా జ్యోతిబాపూలే మైదానం(సర్కస్ గ్రౌండ్) నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర
గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
మానకొండూర్ మార్కెట్ ఏరియా వద్ద న్యూజనరేషన్ పబ్లిక్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎన్జీపీఎస్ఓ)వ్యవస్థాక అధ్యక్షుడు బొద్దుల శ్రావణ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్ల�
నగరంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బల్దియా కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి మేయర్ వై సునీల్రావు, కమిషనర్ సేవా ఇస్లావత్ పూలమాల వేసి నివాళులర్పించారు.
మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, వివిధ పార్టీల కార్యాలయాల్లో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని మహాశక్తి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు.