పశువులను వణికిస్తున్న లంపీస్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి) దళితబంధు పథకంపైనా ప్రభావం చూపుతున్నది. ఇతర రాష్ర్టాల నుంచి పశువుల రవాణాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ‘పాడి యూనిట్ల గ్రౌండింగ్' నిలిపేస్తు�
గోదావరిఖని, స్వరాష్ట్రంలోనే పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు సాధ్యమయ్యాయని, దేశానికి మనమే ఆదర్శంగా నిలుస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.
ఈనెల 16న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు రాసే అభ్యర్థుల వేలిముద్ర తీసుకున్న అనంతరమే, పరీక్ష కేంద్రంలోని అనుమతించనున్నారు. ఉదయం 10-15 గంటలలోపు మాత్రమే పరీక్ష కేంద్రంలోనికి ఎంట�
ధర్మపురి నియోజక వర్గంలోని ప్రభుత్వ విద్యా రంగ సంస్థలు, అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి, రైతులకు మౌలిక వసతులు, ఉచిత వైద్యానికి సహకారం అందించేందుకు విదేశీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ము
నగరంలోని శివారు డివిజన్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చి నిధులు కేటాయించడంతో పాటు పనులు చేపడుతున్నట్లు మేయర్ వై సునీల్రావు తెలిపారు. 19వ డివిజన్లో మంగళవారం ఆయన పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
కమాన్ వద్ద రోడ్డు మరమ్మతులను ప్రారంభించి, మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్, పక్కన మేయర్ సునీల్రావు కరీంనగర్ను అద్భుత నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గం�
బాలికలు చదువు ద్వారానే సమానత్వం సాధించగలుగుతారని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సనం నిర
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నిధులు కేటాయించాలని కోరుతూ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు పాలకవర్గంతో కలిసి సోమవారం మంత్రి గంగుల కమలాకర్కు కలెక్టరేట్లో విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టి దళితులపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం
లంపీస్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి) ఇది ఒక పశువు నుంచి మరో పశువుకు సులువుగా సంక్రమిస్తుంది. జోరిగలు, దోమలు, గోమార్లు, పిడుదుల ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది.
60 ఏండ్లు పాలించినా దేశాన్ని అభివృద్ధి చేయలేని దద్దమ్మ కాంగ్రెస్ అని, ఎనిమిదేండ్లలో దేశాన్ని దోస్తులకు దోచిపెడుతున్న పార్టీ బీజేపీ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డార�