ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిదని, వాటి విలువ వెలకట్టలేనిదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ గ్రామంలో ఆదివారం 36 మంది మధ్
‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాట..మన కళాకారుల పాట పవర్ పుల్గా పేలాయి..’అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు.
వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబురాలు శనివారం వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను పట్టణంలోని కూడళ్లలో పెట్టి ఆడబిడ్డలు ఆడిపాడారు.
స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులను శనివారం దేశరాజధాని న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కౌషల్ కిశోర్ ప్రదానం చేశారు.
రెండు కాళ్లు విరిగి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద దంపతులకు సాయం చేయాలని ట్విట్టర్లో వచ్చిన వినతికి అమాత్యుడు కేటీఆర్ రెండు నిమిషాల్లోనే స్పందించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో కళోత్సవం అదిరింది. మూడు రోజులపాటు ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించనుండగా, శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది.
దళిత జనోద్ధారకుడు సీఎం కేసీఆర్ అని వైస్ ఎంపీపీ పులికోట రమేశ్ పేర్కొన్నారు. శుక్రవారం తాడికల్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, మంత్రి కేటీఆర్ సహకారంతో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ పవర్ లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన మంగళవారం ఉత్సాహంగా సాగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమాత్యుడు నాటి ఉద్యమకారుల పోరాటాలను స్మరించుకున్నారు. తెలంగాణ వైతాళికుల పేర్�
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని, ఆయన జీవితం పలువురికి ఆదర్శమని నేతలు కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జి�
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అడగకముందే సంక్షేమ పథకాల రూపంలో గడగడపకూ వరాలు ఇస్తు�