ప్రభుత్వం ఏటా అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే మహిళలకు సముచిత గౌరవం దక్కిందని చెప్పారు. వారి అభ్యున్నతికి సంక్షేమ పథకాలను అమలు చేస�
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ విభాగంలో 2021 సంవత్సరానికి గాను జగిత్యాల జిల్లా వెయ్యికి వెయ్యి మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ భారత్ మిషన్ విభాగం గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 �
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ధాన్యం కొనుగోళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని, వాటిని అడ్డుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమ�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి గురువారం సిరిసిల్లలో పర్యటించారు. ముందుగా సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్'లో భాగంగా 6వేల మంది ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్�
కొత్త తరహా ఆలోచనలు, సీఎం ఆశీస్సులతో తమిళనాడులోని తిరుప్పూర్కు దీటుగా టెక్స్టైల్ టౌన్ సిరిసిల్లను తీర్చిదిద్దేలా కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అ�
పెద్దపల్లి మం డలం కొత్తపల్లి-పెద్దపల్లి మధ్యలో మంగళవారం రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మరణించిన ఇద్దరి కుటుంబాలకు 14లక్షల పరిహారం ఇవ్వనున్న ట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రకటించార�
ట్రాఫిక్ పోలీసు లేడని సిగ్నల్స్ జంప్ చేస్తున్నారా.. మమ్మల్ని ఎవరూ చూడడంలేదని ఒకే బండిపై ముగ్గురు బలాదూర్గా వెళ్తున్నారా? హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడుపుతున్నారా? పరిమితికి మించి వేగంతో వెళ్తు
కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న మోదీ సర్కారు�
ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా అదనంగా 1060 బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ రీజయన్ మేనేజర్ ఖుస్రోషాఖాన్ తెలిపారు. ఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో �
జాతి వికాసంలో సాహిత్యానిది ప్రత్యేక స్థానం. సాహితీవేత్తల పాత్ర ఎనలేనిది. అందుకే సాహితీప్రియుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ కళారంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఉద్యమకాలంలో స్వతహాగా పాటలు రచించి ఉరకల్తెత్తిం
ఆడబిడ్డలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ.. తొమ్మిది రోజులపాటు సంబురంగా జరుపుకునే వేడుక.. ఈ సద్దుల పండుగకు ఐదేళ్ల నుంచి సారె పెడుతున్న రాష్ట్ర సర్కారు, ఆరోసారి అందించేందుకు అంతా సిద్ధం చేసింది.. కార్మికక్షేత్రం స
మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తున్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ స్పష్టం చేశారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ శివారులోని ఎస్ఆర్
నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే లక్ష్యంగా ఉచిత శిక్షణకు మంత్రి కేటీఆర్ సహకారంతో బీసీ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు స్పష్టం చేశారు. మండల �
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిరిసిల్లకు చేరుకోనున్న అమాత్యుడు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల �
పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి అధ్యక్షతన బుధవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. జూన్-ఆగస్టు 31 వరకు సంఘంలో జరిగిన జమ, ఖర్చులను ఆమోదించారు. సంఘంలో కొత్తగా సభ్యత్వం తీసు�