స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ కూడలిలో జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్య�
అక్టోబర్ 16వ తేదీన గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. ఆయన మంగళవారం రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారుల�
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ వానకాలంలో రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రణాళిక ఖరారు చేసింది. ఖమ్మం జిల్లాలో 252 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని
తన పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఈ యేడు ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ట్యాబ్స్ అందించాలని నిర్ణయించారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు జాతీయ భావం చాటేలా తెలంగాణ �
తెలంగాణను దేశం గర్వించేరీతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండిలో రూ.26 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను మెచ్చే ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
వర్షాభావ పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టితో శతాబ్దాల తరబడి మండలంలో సరైన పంటలు పండక రైతులు తల్లడిల్లిపోయారు. మండల ప్రజలు, రైతులు సాగు, తాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డారు.