నియోజకవర్గ కేంద్రం హుజూరాబాద్లో శుక్రవారం నిర్వహించిన సమైక్యతా ర్యాలీ, సభకు మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో పలు వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు భారీగా తరలివెళ్లారు.
రాష్ట్రంలో ప్రపథమంగా సెప్టెంబర్ 17ను సీఎం కేసీఆర్ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నారని, తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునే, సంతోషకరంగా ఉండే రోజు ఇదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగ
దేశ రాజకీయాల్లో జ్ఞానవంతులైన నాయకుల లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీర్చడంలో విజయవంతమయ్యారు.
మహాత్మాజ్యోతిరావుఫూలే గురుకులాల్లో సకల సౌకర్యాలతో కార్పొరేట్కు దీటుగా బోధన అందిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
వినాయక నిమజ్జనోత్సవాన్ని ఈ నెల 9న సజావుగా.. శాంతియుతంగా పూర్తి చేయాలని అధికారులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్
నాడు మురికి కూపం.. నేడు ప్రగతి పథం కరీంనగర్లోనే మోడల్కాలనీగా ఏర్పాటు అందంగా ముస్తాబైన ‘స్మార్ట్’ రోడ్లు కరీంనగర్లోనే మోడల్కాలనీగా ఏర్పాటు అందంగా ముస్తాబైన‘స్మార్ట్’ రోడ్లు అండర్గ్రౌండ్ డ్�