తెలంగాణలోని అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఇందులో భాగంగా మేదరి కులస్తుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్
విమోచనం పేరిట మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న శక్తులను తరిమికొట్టేందుకు ప్రతిపౌరుడు సంసిద్ధుడు కావాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
సూరయ్యబంజరు, అడవిమల్లెల, కొండ్రుపాడు, అగ్రహారం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే సండ్ర ఆదివారం నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు కనగాల వెంకటరా�
తెలంగాణలో ప్రతి ఇంటి పెద్దన్నలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచిపోతున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోకెల్లా అత్యుత్తమ పాలన అందుతున్నది. తెలంగాణలో మాత్రమేనని స్పష్టం చేశ�
హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో ఐక్యం చేసేందుకు మహనీయులు చేసిన త్యాగాలు ఆదర్శనీయమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవా�
తెలంగాణ వీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఆదివాసీ బిడ్డ కొమురం భీం, దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్, చాకలి ఐలమ్మ లాంటి మహనీయులు సామాజిక చైతన్యాన్ని రగిలించిన ఆ �
తెలంగాణ పోరాట, ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తూ, ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రేపాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొటాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగ�
గిరిజన, ఆదివాసీ బిడ్డలు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆత్మగౌరవ బావుటాను ఎగురవేశారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గిరిజన, ఆదివాసీల కోసం కుమ్రంభీం ఆదివాసీ భ�
జిల్లా వ్యాప్తంగా శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రధాన చౌరస్తాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు.
మండలంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గుర్రం నీరజ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చిలుక రవీందర్, తహసీల్