అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఆటలపోటీలు ఉల్లాసంగా సాగాయి. దివ్యాంగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సాధారణ క్రీడాకారులకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాగాయి.
గ్రంథాలయాలు దే వాలయాలతో సమానమని మంత్రి గంగుల క మలాకర్ అభివర్ణించారు. కరీంనగర్ జిల్లా గ్రం థాలయంలో సోమవారం సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల �
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నదని ఎమ్మె ల్సీ తానిపర్తి భానుప్రసాద్రావు స్పష్టం చేశారు. తన స్వగ్రామమైన లోకపేట గ్రామంలో 4 లక్షల ఎమ్మెల్సీ సీడీపీ నిధులతో నిర్మించిన మినరల్ వ
అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన వారికి సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేస్తూ ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
చౌరస్తాల అభివృద్ధి, కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ పనుల పూర్తితో ఏడాదిలోగా కరీంనగర్ తెలంగాణలోనే సుందర నగరంగా మారుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని సర్పంచ్ ఆకుల శంకరయ్య పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లాపూర్లో సోమవారం సహకార సంఘం ఆధ్వర్యంలో జెండా పం�
గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చేపూరి సంతోష్ చారి వినూత్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానం చాటుకున్నాడు. వృత్తి రీత్యా వడ్రంగి అయిన ఆయన, టేకు కర్రపై సీఎం ప్రతిమను తీర్చిదిద్దాడు.
దూరంగా ఉన్నామనే సాకుతో కడసారి చూపునకు కూడా రాని పుత్రులున్న ఈ రోజుల్లో.. తనకు ఏమీ కానీ అనాథ వృద్ధ శవాలకు అన్నీ తానై అంతిమ సంసారాలు నిర్వహిస్తున్నాడు కరీంనగర్కు చెందిన సీపెల్లి వీరమాధవ్.
కిషన్రావుపేటకు చెందిన ఇంజపురి పోసవ్వ-దుర్గయ్యకు ముగ్గురు సంతానం. అందులో రెండో కొడుకు అంజీ. వారికున్న ఎకరంలో వ్యవసాయం చేసుకుంటూ, ఇతర కూలీ పనులు చేసుకుంటూ ముగ్గురిని కూడా కొంత వరకు చదివించాడు దుర్గయ్య.
ప్రతి ఇంటా మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకొని, దాన్ని వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. టాయిలెట్ డే సందర్భంగా మండలంలోని గాగిరెడ్డిపల్లె పరిధి బోల్లోనిపల్లెలో శనివారం
మండలంలోని మంగళపల్లిలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్వచ్ఛతా రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మిం
పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనపై దృష్టిపెట్టాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.
‘తెలంగాణ పోరాటంలో మహిళలను జాగృతం చేసిన ఎమ్మెల్సీ కవితపై హద్దుమీరి మాట్లాడితే బుద్ధి చెప్తం. మన సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఆడబిడ్డపై ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస�