తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు.
మన కరీంనగర్లో నేడు ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతున్నది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ సంయుక్తంగా రెవెన్యూ గార్డెన్స్లో రెండు రోజుల పాటు కొనసాగనున్నది.
సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 3లక్షల సాయం ఇవ్వాలని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారని, త్వరలో నిరుపేదల కల నెరవేరబోతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖల మంత�
సీనియర్ సిటిజన్లు నేటి తరానికి మార్గదర్శకులని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం అమలుపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంతో వడ్లు పుట్లుగా పండాయి. మండలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరినాట్లు వేయగా.. అదేస్థాయిలో వడ్లు కూడా కొనుగోలు కేంద్రాలకు పోటెత�
బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా..? ప్రతి నెలా దవాఖానల చుట్టూ తిరుగుతూ.. మెడిసిన్లకే 2వేల నుంచి 3వేల దాకా ఖర్చు చేస్తున్నారా..? సంపాదించిన దాంట్లో మందులకే పూర్తిగా వెచ్చిస్తూ అనేక వ్యయ, ప�
జిల్లాల పునర్విభజనకు ముందు పూర్వ కరీంనగర్లో పరిస్థితి దారుణంగా ఉండేది. కొన్ని మండలాల నుంచి జిల్లాకేంద్రానికి చేరుకోవాలంటే వందకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది.