ఆర్ అండ్ బీ అతిథి గృహం నిర్మాణ పనుల్లో వేగం పెంచి, జనవరిలోగా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 సూపర్వైజర్ల పోస్టులు తాజాగా భర్తీ అయ్యాయి. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులు సోమవారం విధుల్లో చేరారు. ఈ పోస్టుల భర్తీ కోసం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్�
జాతీయ విద్యావిధానంపై విస్తృత చర్చ జరిపిన తర్వాతనే పకడ్బందీగా అమలు చేయాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020లో ఉన్నత విద్య అమలు చేయుడంలో సవాళ్లు, దృకోణాలపై �
అయ్యప్పస్వామి దీక్ష అందరికీ మోక్షదాయకం.. స్వామియే శరణమయ్యప్ప.. స్మరణ శుభదాయకం. మనసారా అయ్యప్పస్వామిని కొలవడమే దీక్ష పరమార్థం. మండలకాలం దీక్ష పూర్తి చేసిన స్వాములు టెంకాయ అనే దేహంలో ఆత్మ అనే నెయ్యి పోసి శబ
ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం చేయకూడదని అదనపు కలెక్టర్లు బీ సత్యప్రసాద్, ఎన్ ఖీమ్యానాయక్ అధికారులకు ఆదేశించారు. సోమవారం వారు సమీకృత కలెక్టరేట్లో నిర్�
అనంతరం మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ విద్యారంగ, ఉపాధ్యాయ సంక్షే మం కోసం 75 సంవత్సరాలుగా ఎస్టీయూ సేవలందించడం గొప్ప విషయమని అభినందించా రు. మన ఊరు మన బస్తి కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంత ప్ర
దేశ ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ పేరును ప్రస్తావించడంతో సిరిసిల్ల నేతన్నల ఖ్యాతి దేశవ్యాప్తమైంది.
నిరుపేదల భూమి కోసం, భుక్తి కోసం తుపాకీ పట్టిన యోధుడు, పేదల మనిషి చెన్నమనేని రాజేశ్వర్రావు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కొనియాడారు.