దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృ�
ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా బల్దియా పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 38, 55, 57వ డివిజన్లలో శనివారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగులకు చేయూతనందిస్తున్నదని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల దినోత�
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన 93 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.33 లక్షల 40వే�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప
విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేసి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.
పోలీస్ అభ్యర్థులూ.. మీరు రెడీనా! ఖాకీ యూనిఫాం వేసుకోవాలన్న కలను సాకారం చేసుకునే సమయం దగ్గర పడుతున్నది! ఈ నెల 8వ తేదీ నుంచే ఈవెంట్ల ప్రక్రియ మొదలు కాబోతున్నది.
డబుల్ బెడ్రూం ఇండ్లను అత్యంత నిరుపేదలైన లబ్ధిదారులకే ఇస్తామని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అందిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
నా అని అనుకునే వారికి ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతాం. అలాంటిది మృతిచెందితే ఉద్వేగానికిలోనవుతాం. ఇంకా వారి అంతిమ సంస్కారం నిర్వహించే వైకుంఠధామం ఎక్కడో దూరాన ఉంటే తీసుకెళ్లేందుకు పడరానిపాట్లు పడుతుంటాం
‘ఎదురులేని నేత కేసీఆర్. సీమాంధ్ర కుట్రలను ఛేదించి రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు ఆయన. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన ఆమరణ దీక్ష చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంలా నిలిచిపోతుంది.