రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు.
ప్రజల ముంగిటకి పాలనను తీసుకువచ్చి, వారిని అందులో భాగస్వామ్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం సంపూర్ణంగా విజయవంతమైంది.
కరోనా నేపథ్యంలో 2020 ఫిబ్రవరి 19న మూతబడడ రాజన్న ఆలయ పుష్కరిణి దాదాపు 34 నెలల తర్వాత ప్రారంభమైంది. ఆలయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ధర్మగుండంలో ఆలయ స్థానాచార్యుల
మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన దవాఖానలు.. స్వరాష్ట్రంలో పుట్టింటిని మరిపించే రీతిలో తల్లీబ�
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రాని కి చెందిన మామిండ్ల రవి అనారోగ్యంతో గత సెప్టెంబర్లో చనిపోగా, ఆయన భార్య రమాదేవికి ప్రభుత్వం మంజ�
కంటి చూపు సమస్యతో బాధపడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15, 2018న కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామ ని టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. గర్జనపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సర్పంచ్ గొర్రె కరుణతో కలిసి ఆదివారం ఆయన భూమ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ గొల్లపల్లి అధ్యక్షుడు పడాల జలంధర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు జలంధర్ ఆధ్వర్యంలో గొల్లపల్లి ఆర్యవైశ�
దళితబంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని కేశవపట్నం, గొల్లపల్లి, కొత్తగ
రాష్ట్రంలోని భూగర్భ గనుల్లో అన్ని చోట్ల దాదాపు బొగ్గు నిల్వలు పూర్తయి, వాటిలో అనుకూలంగా ఉన్న వాటిని ఓపెన్కాస్టుగా మార్చేదిశగా సింగరేణి అడుగులు వేస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితిలో మరో 20 ఏండ్ల వరకే మనుగ
దివ్యాంగులు ఆత్మన్యూనత భావనను పక్కన పెట్టి మనోధైర్యంతో ముందుకెళ్లాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టుదలతో సాగి తాము ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలని సూచించారు.
దివ్యాంగుల అభ్యున్నతికి టీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేస్తున్నదని కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వ