ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే సింగరేణి కాంగ్రెస్ సంస్థ నుండి మంజూరు చేప
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని బొక్కలతండాలో ఆదివారం ఆషాఢమాస బోనాల వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామ దేవతలకు మహిళలు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై మహా న్యూస్ ఛానల్ చేసిన ఆసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్వీ ఖమ్మం జిల్లా నాయకుడు జూపల్లి రాము తెలిపారు. ఆదివారం
వసతి గృహాల్లో నివసిస్తున్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ విధిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండలం వైద్యాధికారి భూక్య సురేశ్ అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధ�
కారేపల్లి మండలం ఎర్రబోడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కేవైఏ ఖమ్మం యూత్ అసోసియేషన్ ఎన్జీఓ ఆధ్వర్యంలో స్కూల్ కిట్టు వితరణ చేశారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు స్కూ�
కారేపల్లి మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ గురువారం పరామర్శించారు. వెంకిట్యాతండాలో అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బానో�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఖమ్మం పట్టణానికి చెందిన పెనుగొండ వరప్రసాదరావు తన మనవరాలు యశ్న పుట్టినరోజును పురస్కరించుకుని మంగళశారం నోట
గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ క�
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ఇల్లెందు ఖమ్మం ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
అంగన్వాడీ కేంద్రాలను ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరచి ఉంచడంతో పాటు లబ్ధిదారుల హాజరును పోషణ్ ట్రాకర్లో నమోదు చేయాలని ఐసీడీఎస్ కామేపల్లి ప్రాజెక్ట్ సీడీపీఓ దయామణి అన్నారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని మేకలతండాకు చెందిన బానోత్ రామ్మూర్తి -విజయ దంపతుల కుమారుడు లక్ష్మీ వరప్రసాద్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్)గా ఎంపికయ్యాడు.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని తాళ్లగూడెం సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
గిరిజన గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కొరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కారేపల్లి మండల పరిధిలోని గాంధీనగర్ కళాశాల ప్రిన్సిపాల్ గూగులోత్ హరికృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కారు - ఆటో ట్రాలీ ఢీకొన్న దుర్ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.