ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లితో పాటు అన్ని గ్రామాల్లో గల ఆరోగ్య ఉప కేంద్రాల్లో శుక్రవారం ఫ్రైడే - డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, దివంగత బానోత్ మదన్లాల్ సంస్మరణ సభను బీఆర్ఎస్ సింగరేణి మండలం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని పేరేపల్లి గ్రామ పంచాయతీలో పూరిండ్లు ఉన్న వారిని వదిలిపెట్టి ఇందిరమ్మ కమిటీలతో ఎక్కువగా భూములు ఉన్నవారికి, పక్కా ఇల్లు కలిగిన వారిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా
ప్రముఖ కంపెనీ విత్తనాలంటూ వాటిని బ్లాక్లో విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం జిల్లా సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కారేపల్లి పోలీస్ స్టేషన్లో కారేపల్లి మండలంలోని విత్త�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో పంతులునాయక్ తండాలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను తొడిదలగూడెం మాజీ సర్పంచ్ బానోతు కుమార్, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్ర
అర్హులైనవారందరికి ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యర్రా బాబు అన్నారు. మంగళవారం కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి, భాగ్యనగర్తండాల్లో సీపీఐ గ్రామ సభలు నిర్వహించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. ప్రేమ్ కుమార్ తెలిపారు.
మతోన్మాద ఉగ్రవాద చర్యలను యావత్ దేశం ఖండించాల్సిందేనని, అయితే యుద్ధంలో అమరులైన సైనికుల మరణాలతో రాజకీయాలు అవసరమా అని సీపీఐ జాతీయ సమితి సభ్యులడు భాగం హేమంత్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఖమ్మ�
ఏకలవ్య మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని రేలకాయలపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ శాసనసభ్యుడు మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం సింగరేణి మండల పరిధిలోని కొత్తతండా గ్రామంలో 63 మంది లబ్ధిదారులకు కల్య
ఖమ్మం జిల్లా (Khammam) కారేపల్లి మండలంలోని బొక్కల తండాలో విద్యాదాఘాతంతో ఐదు బర్రెలు మృతిచెందాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల వీచిన ఈదురుగాలులకు బొక్కల తండాకు చెందిన హాతీరామ్ పంటచేలు వద్ద ఆరు విద్య