మతోన్మాద ఉగ్రవాద చర్యలను యావత్ దేశం ఖండించాల్సిందేనని, అయితే యుద్ధంలో అమరులైన సైనికుల మరణాలతో రాజకీయాలు అవసరమా అని సీపీఐ జాతీయ సమితి సభ్యులడు భాగం హేమంత్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఖమ్మ�
ఏకలవ్య మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని రేలకాయలపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ శాసనసభ్యుడు మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం సింగరేణి మండల పరిధిలోని కొత్తతండా గ్రామంలో 63 మంది లబ్ధిదారులకు కల్య
ఖమ్మం జిల్లా (Khammam) కారేపల్లి మండలంలోని బొక్కల తండాలో విద్యాదాఘాతంతో ఐదు బర్రెలు మృతిచెందాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల వీచిన ఈదురుగాలులకు బొక్కల తండాకు చెందిన హాతీరామ్ పంటచేలు వద్ద ఆరు విద్య
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ఉసిరికాయలపల్లిలో పలువురు పేదలు మంగళవారం ఆందోళనకు దిగారు. గ్రామ సభ పెట్టిన ఎంపిక చేసిన వారికి రాకుండా అనర్
భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ ఏర్పడుతుందని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ హింసాత్మక చర్యలకు భయపడేది లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత మధు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్�
విద్యా బోధన ద్వారానే సామాజిక చైతన్యం తెలుస్తుందని ఎంఈఓ జయరాజు అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రావోజీతండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఊడుగు సుధాకర్ రావు, అనిత దం�
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ఖమ్మం జిల్లా సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జి.జయరాజు అన్నారు. మండల పరిధిలోని సూర్యతండాలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీకి చెందిన స్మశాన వాటికకు హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ఎస్సీ కాలనీవాసులు శనివారం తాసీల్దార్ సంపత్కుమర్కు వినతిపత్రం అందజ�
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండలం తాసీల్దార్ సంపత్కుమార్ అన్నారు.
పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ కారేపల్లి, కామేపల్లి సంయుక్త మండల కార్యదర్శి గుమ్మడి సందీప్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా సిం
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లికి చెందిన యువకుడు పిట్టల వెంకటేశ్ కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. బాధితుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో అయ్యప్ప భక్త బృందం పేరుతో ఉన్న వా�