ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీకని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని జామే మసీద్లో శనివారం రాత్రి మండలానికి చెందిన ముస్లింలకు రాష్ట్ర ప�
రైతు రుణ మాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాటమార్చి మోసం చేస్తుందని తెలంగాణ రైతు సంఘం సింగరేణి మండల అధ్యక్ష, కార్యదర్శులు ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ అమ్మవారి పవిత్ర బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుండి నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ పరస పట్టాభి రామారావు, దేవాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి వేణుగో
రాంగ్ రూట్లో వచ్చిన లారీ బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దుర్ఘటన బుధవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో జరిగింది.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏడాది పాటు చేపట్టిన ఉపాధి హామీ పనులపై డీఆర్డీఓ ఏపీడీ చుంచు శ్రీనివాసరావు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తూ సామాజిక తనిఖీ ప్రజావ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో విద్యారంగాన్ని విస్మరించడం జరిగిందని పీడీఎస్యూ జిల్లా నాయకుడు స్టాలిన్ అన్నారు. విద్యా రంగానికి నామమాత్రపు నిధుల కేటాయింపును నిరసిస్తూ గురువా�
సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యం కావడంతో బుధవారం ఖమ్మం జిల్లా కరేపల్లిలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. కారేపల్లి అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహంతో పాటు ఎమ్మార్
ఈ నెల 21 నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం జిల్లా కారేపల్లి మండల విద్యాశాఖ అధికారి జయరాజు తెలిపారు. మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఆయ�
సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను తరలించేది జిల్లా ప్రజల సౌకర్యార్థమా లేక మంత్రుల సాగు భూములకా అని తెలంగాణ ఆదివాసి సంక్షేమ పరిషత్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వట్టం నాగేశ్వరరావు ప్రశ్నించారు.
కారేపల్లి మండల పరిధిలోని వెంకిట్యాతండా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బానోత్ భాస్కర్ అనారోగ్యానికి గురయ్యాడు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ స
SC Reservations | ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కారేపల్లిలోని సినిమా హాల్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార
మండల కేంద్రంలో గల వైకుంఠ ధామానికి కారేపల్లి జామే మసీద్ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ విద్యుత్ మోటార్ను శనివారం వితరణగా అందజేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని, మాటల గారడీతో పాలన సాగిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.సోమయ్య అన్నారు. చీమలపాడు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎరిపోతు నాగయ్య సంస్మర�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల సంత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులకు తీర్థప్రసాదాలను, అన్న ప్రసాద వితరణ చేశారు.