ఖమ్మం (Karepalli) జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నూతన పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా 38 సర్వేనంబర్లో ఉన్న ఖాళ
నర్సరీ నుంచి చదువుకుంటున్న విద్యార్థి.. వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షల్లో పాస్ కాడంటూ.. వేరే స్కూల్ వెతుక్కోవాలని మండలకేంద్రమైన సింగరేణిలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం.. విద్యార్థి తల్లిదండ్రులకు డైర
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. విద్యార్థులకు రుచికరంగా తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. కారేపల్లి మండలంలో శుక్రవారం పర్యటించిన ఆమె..
భూతగాదాలతో ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేసుకొని గాయపర్చుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్స్టేషన్ సమీపంలో చోటు చేసుకున్నది.
CM KCR | హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో ఊహించన�
తెలంగాణ గడ్డమీదకు వందమంది మోదీలొచ్చినా ఏమీ కాదని, సీఎం కేసీఆర్ ముందు వారి ఆటలు సాగవని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు అసలైన బలం, బలగమని తేల్చిచెప్పారు. బీజేపీ, కాంగ�
సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. కారేపల్లి మండలంలోని ఉసిరిక
దేశంలోని రాష్ర్టాలన్నీ తెలంగాణ నమూనా అభివృద్ధిని కోరుకుంటున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అవతరించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం