తెలంగాణ గడ్డమీదకు వందమంది మోదీలొచ్చినా ఏమీ కాదని, సీఎం కేసీఆర్ ముందు వారి ఆటలు సాగవని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు అసలైన బలం, బలగమని తేల్చిచెప్పారు. బీజేపీ, కాంగ�
సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. కారేపల్లి మండలంలోని ఉసిరిక
దేశంలోని రాష్ర్టాలన్నీ తెలంగాణ నమూనా అభివృద్ధిని కోరుకుంటున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అవతరించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం