ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో వైరా నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబురాలు శనివారం ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఇంద
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్లకై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారి జి.ఝాన్సీ సౌజన్య
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం ఎర్రబోడు గ్రామంలో ఆదివాసీ గిరిజనులపై అటవీ అధికారులు చేసిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు.
వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) బి.కళావతి బాయ్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోని తవిసిబోడు గ్రామంలో ఐటీడీఏ �
కారేపల్లి పెద్దచెరువు, కుంటలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని, వాటిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కారేపల్లి మత్స్య పారిశ్రామిక �
ప్రయాణికులను దింపేందుకు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులతో పాటు ఆర్టీసీ డ్రైవర్కు తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కమిటీ సభ్యులతో శనివారం కారేపల్లి ఎంపీడీఓ సురేందర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు మంజూరైన వారు వెంటనే ముగ్గులు పోసి నిర్మాణ పనులు ప్రా
సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కార్యకర్తలకు ఈ నెల 5, 6 తేదీల్లో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల కార్యదర్శి కె.నరేంద్ర తెలిపారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో మొహర్రం వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పీర్లను గ్రామాల్లోని వీధుల్లో ఊరేగించగా కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని పూజించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం తాసీల్దార్ ఎస్.సంపత్ కుమార్ బదిలీ అయ్యారు. సంపత్కుమార్ను మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డీఎస్.లోకేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వు