తాము ఎవరి పత్తి పంట ధ్వంసం చేయలేదని, కావాలనే కొందరు వ్యక్తులు తమపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారని బర్మావత్ రాందాస్ అనే వ్యక్తి శనివారం విలేకరుల సమావేశంలో గోడు వెల్లబోశాడు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్తండాలో భూమి వివాదమై పత్తి పంటను ధ్వంసం చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గోవింద్తండాకు చెందిన బర్మావత్ భద్రు, బర్మావత్�
కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలపై శుక్రవారం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు పాఠశాల ఎదుట అందోళన నిర్వహించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకుని మహిళాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని ఖమ్మం జిల్లా కారేపల్లి ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు అన్నారు.
ప్లాంటేషన్ పోడులో ఫారెస్ట్ అధికారులు పనులు ప్రారంభించారు. కాగా ప్లాంటేషన్ పోడుపై పోడుదారులు, ఫారెస్ట్ మధ్య వివాదం సాగుతూ ఉద్రిక్తలకు దారితీసి కేసు పెట్టుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికార�
విశాఖ స్టీల్ ప్లాంట్ అనుబంధ సంస్థ డోలమైట్ మైన్ కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడిగా శివాజీ, ప్రధాన కార్యదర్శిగా బి.వీరు ను ఎన్నుకున్నట్లు యూనియన్ నాయకులు రామకృష్ణ తెలిపారు. సింగరేణి మండలం మాదారం డోలమైట్ మ
గోదావరి నదీ జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఉపయోగించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సంబంధించిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సోమవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్�
గుండెపోటుతో మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అంబేద్కర్ సేన ఖమ్మం జిల్లా కన్వీనర్ పప్పుల నిర్మల డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్ల�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల కేంద్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా కారేపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. ప�
Khammam | ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో గల కోట మైసమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆదివారం కారేపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు.
Khammam | ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన తూరపాటి రాజు(30) మృతి చెందాడు.
పంటలకు యూరియా కొరత రైతులను వేధిస్తుందని, దానిని వెంటనే తీర్చాలని తెలంగాణ రైతు సంఘం కారేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు ముండ్ల ఏకంబరం, వజ్జా రామారావు అన్నారు. శనివారం విలేకరులతో వారు మాట్లాడుతూ.. యూరియా �
కారేపల్లి మండలంలో కోమట్లగూడెం హైస్కూల్ లో శనివారం మధ్యాహ్నభోజనాన్ని ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన మెనూ, బియ్యం, కూరగాయలను ఆయన పరిశీలించారు.
భూ భారతి కింద భూ సమస్యల పరిష్కారానికి స్వీకరించిన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని కామేపల్లి, సింగరేణి మండలాల తాసీల్దార్ �