ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వే స్టేషన్ (జంక్షన్)లో భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న కాకతీయ ప్యాసింజర్ రైలు సుమారు గంటకు పైగా నిలిచిపోయింది.
కారేపల్లి మండల కేంద్రంలో అంతర్గత రహదారులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఆప్రాంత వాసులకు అవస్థలు తప్పడం లేదు. ఆసంపూర్తి రహదారుల మీద నుండి వాహనాలు వెళ్లి కురుకపోతున్నాయి.
గిరిజన చట్టాలు, హక్కులపై గిరిజన యువత తప్పక అవగాహన కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని శనివారం ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి), ఏన్కూరు, వైరా, కొణిజర్ల, జూలూరుపాడు మండలాల వ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
ఖమ్మం జిల్లా మైనార్టీ నాయకుడు, బీఆర్ఎస్ సింగరేణి మండల నాయకుడు ఎస్కే గౌసుద్దీన్ గురువారం మాజీ మంత్రి కేటీఆర్కు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తిమ్మారావుపేట ఐసీడీఎస్ సర్కిల్లోని అంగన్వాడీ టీచర్లను ఐసీడీఎస్ సూపర్వైజర్ బక్కమ్మ వేధిస్తుందన్న ఆరోపణలు అవాస్తవం అని తిమ్మరావుపేట సర్కిల్ పరిధిలోని టీచర్స్ గురువారం �
విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుదని యూటీఎఎఫ్ జిల్లా కార్యదర్శి, టీపీటీఎఫ్ రాష్ర్ట నేత పద్మ, టీజీటీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బన్సీలాల్ అన్నారు. సోమవారం కారేపల్లి మండలం కోవట్లగూడెం హైస్క�
తాము ఎవరి పత్తి పంట ధ్వంసం చేయలేదని, కావాలనే కొందరు వ్యక్తులు తమపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారని బర్మావత్ రాందాస్ అనే వ్యక్తి శనివారం విలేకరుల సమావేశంలో గోడు వెల్లబోశాడు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్తండాలో భూమి వివాదమై పత్తి పంటను ధ్వంసం చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గోవింద్తండాకు చెందిన బర్మావత్ భద్రు, బర్మావత్�
కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలపై శుక్రవారం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు పాఠశాల ఎదుట అందోళన నిర్వహించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకుని మహిళాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని ఖమ్మం జిల్లా కారేపల్లి ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు అన్నారు.
ప్లాంటేషన్ పోడులో ఫారెస్ట్ అధికారులు పనులు ప్రారంభించారు. కాగా ప్లాంటేషన్ పోడుపై పోడుదారులు, ఫారెస్ట్ మధ్య వివాదం సాగుతూ ఉద్రిక్తలకు దారితీసి కేసు పెట్టుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికార�
విశాఖ స్టీల్ ప్లాంట్ అనుబంధ సంస్థ డోలమైట్ మైన్ కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడిగా శివాజీ, ప్రధాన కార్యదర్శిగా బి.వీరు ను ఎన్నుకున్నట్లు యూనియన్ నాయకులు రామకృష్ణ తెలిపారు. సింగరేణి మండలం మాదారం డోలమైట్ మ
గోదావరి నదీ జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఉపయోగించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సంబంధించిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సోమవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్�
గుండెపోటుతో మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అంబేద్కర్ సేన ఖమ్మం జిల్లా కన్వీనర్ పప్పుల నిర్మల డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్ల�