ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న భూక్య సురేశ్ ఉత్తమ అవార్డును అందుకున్నారు.
సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ నిర్ణయంపై కారేపల్లి సోసైటీ పాలకవర్గం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ�
విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు చేస్తుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా నాయకులు సాయి, ఆకాశ్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఏఐఎస్�
తమపై హత్యాయత్నానికి కుట్ర పన్నుతున్న వ్యక్తుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం కామేపల్లి పోలీస్ స్టేషన్లో మద్దులపల్లి గ్రామానికి చెందిన సామ మోహన్ రెడ్డి ఫిర్యాదు అందజేశారు.
పంచాయతీ పరిధిలోని మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శిలదేనని ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామ పంచాయతీని మంగళవారం ఆయన �
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ అన్నార. విద్యారంగ సమస్యలను ప్ర
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మోడల్ పాఠశాల అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2013లో రెండు మోడల్ పాఠశాలలను నిర్మించగా అందులో కారేపల్లి మోడల్ స్కూల్ ఒకటి.
ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వే స్టేషన్ (జంక్షన్)లో భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న కాకతీయ ప్యాసింజర్ రైలు సుమారు గంటకు పైగా నిలిచిపోయింది.
కారేపల్లి మండల కేంద్రంలో అంతర్గత రహదారులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఆప్రాంత వాసులకు అవస్థలు తప్పడం లేదు. ఆసంపూర్తి రహదారుల మీద నుండి వాహనాలు వెళ్లి కురుకపోతున్నాయి.
గిరిజన చట్టాలు, హక్కులపై గిరిజన యువత తప్పక అవగాహన కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని శనివారం ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి), ఏన్కూరు, వైరా, కొణిజర్ల, జూలూరుపాడు మండలాల వ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
ఖమ్మం జిల్లా మైనార్టీ నాయకుడు, బీఆర్ఎస్ సింగరేణి మండల నాయకుడు ఎస్కే గౌసుద్దీన్ గురువారం మాజీ మంత్రి కేటీఆర్కు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.