ఖమ్మం జిల్లా సింగరేణి (Karepalli) మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలుమార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేరుపల్లి సమీపంలోని బుగ్గ వాగుపై ఉన్న వంతెన పైను
డోర్నకల్ జంక్షన్ నుండి భద్రాచలం రోడ్డు వరకు గతంలో రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులతో చర్చిస్తానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్�
గుండెపోటుతో మృతి చెందిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జడల వెంకటేశ్వర్లు పార్థీవ దేహాన్ని శుక్రవారం పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సందర్శ
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న భూక్య సురేశ్ ఉత్తమ అవార్డును అందుకున్నారు.
సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ నిర్ణయంపై కారేపల్లి సోసైటీ పాలకవర్గం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ�
విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు చేస్తుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా నాయకులు సాయి, ఆకాశ్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఏఐఎస్�
తమపై హత్యాయత్నానికి కుట్ర పన్నుతున్న వ్యక్తుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం కామేపల్లి పోలీస్ స్టేషన్లో మద్దులపల్లి గ్రామానికి చెందిన సామ మోహన్ రెడ్డి ఫిర్యాదు అందజేశారు.
పంచాయతీ పరిధిలోని మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శిలదేనని ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామ పంచాయతీని మంగళవారం ఆయన �
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ అన్నార. విద్యారంగ సమస్యలను ప్ర
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మోడల్ పాఠశాల అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2013లో రెండు మోడల్ పాఠశాలలను నిర్మించగా అందులో కారేపల్లి మోడల్ స్కూల్ ఒకటి.