మాధారం డోలమైట్ మైన్స్ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు రెండు నెలలుగా పనులు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, వారికి పనులు కల్పించాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామయ్య డిమాండ్ చ
రాష్ట్రానికి యూరియా సరఫరాలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్షత, ముందుచూపులేని రాష్ట్ర ప్రభుత్వ చేతలతో రైతులు ఘోస పడుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బొంతు రాంబాబు అన్నారు. శనివారం కా�
యూరియా బస్తాల కొరతపై ఖమ్మం జిల్లా సింగరేణి (Karepally) మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. శనివారం ఉదయం బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించిన రైతులు ధర్నా నిర్వహించారు.
గ్రామాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకుడు గుగులోతు తేజ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్�
పర్యాటకంలో ఖమ్మం జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం వైరా కేంద్రంలోని రిజర్వాయర్ను ఆయన సందర్శించారు. రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పర్యాటక ప
ఖమ్మం జిల్లా కారేపల్లి జంక్షన్ మీదుగా భద్రాచలం రోడ్డు నుండి డోర్నకల్ జంక్షన్ మధ్యలో నడిచే రైళ్లను పునరుద్ధరించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే జీఎంకు లేఖ రాశారు.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని కారేపల్లిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కారేపల్లి మండల ఫొటోగ్రాఫర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. అలాగే పీహెచ్సీలో రోగులకు పండ�
ఖమ్మం జిల్లా సింగరేణి (Karepalli) మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలుమార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేరుపల్లి సమీపంలోని బుగ్గ వాగుపై ఉన్న వంతెన పైను
డోర్నకల్ జంక్షన్ నుండి భద్రాచలం రోడ్డు వరకు గతంలో రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులతో చర్చిస్తానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్�
గుండెపోటుతో మృతి చెందిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జడల వెంకటేశ్వర్లు పార్థీవ దేహాన్ని శుక్రవారం పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సందర్శ
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న భూక్య సురేశ్ ఉత్తమ అవార్డును అందుకున్నారు.
సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ నిర్ణయంపై కారేపల్లి సోసైటీ పాలకవర్గం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ�