గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 11,874 మ
కంటివెలుగులో భాగంగా ప్రజలకు కంటి పరీక్షలు చేయడమే కాదు, అద్దాలు తీసుకొన్న వారి నుంచి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ కూడా తీసుకొంటున్నది. ఇప్పు డు లబ్ధిదారులను ఏమాత్రం కదిలించినా ‘అద్దాలు మంచిగున్నయ్.. మునుపటి�
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 100 శాతం ప్రసవాలు జరగాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, పంచాయతీ, మహిళా, శిశు సంక�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. జడ్చ
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు (Kanti Veluglu) పథకం అద్భుతమైన కార్యక్రమమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఈ పథకం పేద ప్రజలకు గొప్ప వరమని తెలిపారు
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సుంకిని సర్పంచ్ మాధవ్రావు అన్నారు. గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన గురువారం పరిశీలించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో బుధవారం 1063 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో 44 బృందాలతో 4,947 మందికి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో లక్ష�
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. శిబిరాలకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులను పంపిణీ �
ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభి స్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సగం పని రోజులు పూర్తి కాగా, అనుకున్న లక్ష్యంలో సగం వరకు పూర్తి చేసింది. మిగతా రోజుల్లో లక్ష్యం పూర్తి చ�
అంధత్వ నివారణకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో పోలీస్ సిబ్బందికి కంటి వెలుగు కార్యక్రమాన్
చీకటి జీవితాలకు కంటి వెలుగు ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 34వ వార్డు పరిధిలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రెండో విడుత కంటి వెలుగు శిబిరాన్�
ఎడపల్లి మండలం ఒడ్డపల్లి గ్రామంలో సోమవారం కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, సర్పంచ్ కూరెళ్ల శ్రీధర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వనజానాగరాజు, కార్యదర్శి గంగాధర్, కంటి వెలుగ