ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. సోమవారం 51వ రోజుకు చేరుకుంది. 4050 మందికి కంటి పరీక్షలు చేశామని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ తెలిపారు. 405 మందికి కండ్ల అద్దాలు అందజేశామని, 464 �
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. వంద పని రోజుల్లో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పరీక్షలు చేస్
తెలంగాణలో వైద్య, ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. పల్లె, బస్తీ �
రాష్ట్రంలో ప్రజలందరి కళ్లు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం 50 రోజులు పూర్తి చేసుకుని కోటి మందికి పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ
రాష్ట్రంలో ప్రజలందరి కండ్లు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం 50 రోజులు పూర్తి చేసుకొని కోటి మందికి పరీక్షలు పూర్తి చేసింది. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా సద�
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. గురువారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,532
Minister Harish Rao | నాలుగేండ్ల క్రితం వచ్చిన మెడికల్ కాలేజీకి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారట.. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఎయిమ్స్ మెడికల్ �
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు పథకం ద్వారా కేవలం 50 రోజుల్లోనే కోటి పరీక్షలన�
రాష్ట్రంలో ఏ ఒక్కరికీ దృష్టి లోపం ఉండకూడదనే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఉమ్మడి జిల్లాల నిర్విఘ్నంగా సాగుతున్నది. గ్రామాల్లోనే శిబిరాలను ఏర్పాటు చేసి పర�
కంటి వెలుగు పరీక్షలు కోటి మార్క్కు అడుగు దూరంలో నిలిచాయి. మంగళవారం నాటికి 49 రోజుల్లో కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య.. 99.81 లక్షలుగా నమోదైంది. బుధవారం సెలవు.
నాకు కొన్ని రోజుల సంది కండ్లు సరిగా కనిపిస్తలేవు. మా ఊరిలో కంటి వెలుగు శిబిరం పెడితే వచ్చి డాక్టరుకు సూపించుకున్న. పరీక్షలు చేసిన్రు. మందులు, అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు కండ్లు తేటగా కనిపిస్తున్నయ్.
అంధత్వ నివారణకు చేపట్టిన రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతున్నది. యువత, వృద్ధులు, మహిళలు ఇలా.. అందరూ శిబిరాలకు ఉత్సాహంగా వచ్చి నేత్ర పరీక్షలు చేయించుకుంటున్నారు. కంటి వెలుగు కార�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో నందిమేడారంలో 30పడకల దవాఖాన భవనాన్ని నిర్మిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్