Health Telangana | సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పలు వైద్య సేవలను(Medical Services) ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(Mla Kaleru Venkatesh) వెల్లడించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం కంటివెలుగు శిబిరాలు కొనసాగాయని, 44 బృందాలతో 5,171 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 387 �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డిజిల్లా వ్య�
ప్రజల కు దృష్టి సమస్యలను పూర్తిగా దూరం చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలు గు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు,
జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, నారాయణప�
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. బుధవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 10,607 మందికి కంటి ప
ప్రజలకు దృష్టి సమస్యలను పూర్తిగా దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. వైద్యులు కంటి పరీక�
కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శిబిరాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. కంటి పరీక్షలు చేయించుకొని కండ్లద్దాలు పెట్టుకొని మురిసిపోతున్నారు. ఈ కార్యక్రమం రం�
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. జిల్లాలో 33 వైద్య బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల ఈ క్
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 12,026 మం
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. కంటి వెలుగు శిబిరాల గురించి వైద్యులు, ప్రజాప్రతినిధులు ముందుగానే అవగాహన కల్పించడంతో ప్రజలు తరలివస్తున్నారు. ప్రజలు ఉదయాన్నే శిబిరాల�
కంటి వెలుగుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. 2వ విడుత కార్యక్రమం ప్రారంభమైన 61 రోజుల్లో సూర్యాపేట జిల్లాలో 3,91,128 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 2,67,745 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వై�
నయనం ప్రధానమని అన్నారు పెద్దలు.. కంటిచూపు లేకపోతే సర్వం శూన్యమే.. కంటి సమస్యల గురించి తెలియక, ఎక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవాలో అర్థంకాక చాలామంది చూపును కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంధత్వరహి�
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. మంగళవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 12,051మందికి కంటి పరీక్షలు చేయగా, జిల్లాలో 80 బృందాల �