గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్�
నిజామాబాద్ జిల్లాలో కంటి వెలుగు విజయవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యాధికారి సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం 3200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 215 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్
రెండో విడత కంటివెలుగు 86రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నది. పల్లెలు, పట్టణాల్లో ప్రజలు శిబిరాలకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. దీర్ఘకాలంగా దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు పరీక్షలు నిర
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ఉ త్సాహంగా తరలిస్తున్నారు. వైద్య సిబ్బంది కంటి పరీక్షలు ని�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి పల్లెలు, పట్టణాల్లో విశేష స్పందన లభిస్తున్నది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంతో చేపట్టిన ‘కంటి వెలుగు’ ఎందరో నిరుపేదల కళ్లకు వెలుగులు నింపుతున్నది. రెండో విడుత ప్రారంభించి గురువారం వరకు దాదాపు 85 రోజులు గడుస్తుండగా, ప్రతి చోటా అనూహ్య స్పందన వస్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్య�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. పేద ప్రజలకు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంలో 18ఏండ్లు నిండి న ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి సూచించారు. మున్సిపాలిటీలోని 26వ వార్డుల�
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 4,22,418 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,00,752 మంది పురుషు లు, 2,21,666 మంది మహిళలు ఉన్నారు.
తెలంగాణలో ఎవరూ కంటి సమస్యతో బాధపడకూడదు.. ప్రతిఒక్కరి కళ్లలో వెలుగులు నిండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నది. గతంలో నిర్వహించిన మొదటి విడత ‘కంటి వెలుగు’ గ్రాండ్ సక్�
కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ప్రజలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు అధిక సంఖ్యలో తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.