సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యే యంగా పాలన సాగిస్తున్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందేలా.. కార్పొరేట్కు దీటుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవ�
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో కార్పొరేట్స్థాయి వైద్యాన్ని అందిస్తోంది. జిల్లా కేంద్రంలో డయాలసిస్ కేంద్రంలో 10 యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చిం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం మెదక్ జిల్లాలో సోమవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 4,49,800 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,14,031 మంది పురుషులు, 2,35,769 మంది మహ�
నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమం వంద రోజులకు చేరువవుతున్నది. శుక్రవారం నాటికి 94 పని దినాల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.60 కోట్ల మందికి కం�
Kanti Velugu | హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అలోచనతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం వంద రోజులకు చేరువవుతున్నది. 94 పని దినాల్లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల 89 వేల 744 మందికి కంట�
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, సబ్బండ వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చి వెన్నుదన్నుగా నిలిచిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 4,49,680 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,13,976 పురుషులకు, మహిళలకు 2,35,704 ఉన్నారు. ఇప్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యానికి మించి సాగుతున్నది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,58,35,947 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 74.42 లక్షల మంది పురుషులు క�
స్వరాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక పెట్టుబడులకు కేరాఫ్గా మారింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, టీఎస్ఐపాస్ కారణంగా సంగారెడ్డి జిల్లాలో తొమ్మిదేండ్లలో పెద్ద సంఖ్యలో మ
అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ కంటివెలుగు పథకానికి రూపలక్ప న చేశారు. 2018లో నిర్వహించిన కంటి పరీక్షలు ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమంగా రికార్డు సృష్టించింది.
Kanti Velugu | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కోటి 58 లక్షల 35 వేల 947 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్�
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం శుక్రవారంతో ముగియనున్నది. సూర్యాపేట జిల్లాలో 89 రోజుల్లో 5,00,770 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని 475 గ్�
సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గురువారం కంటివెలుగు వైద్య శిబిరాల్లో 7918 మందికి కంటి పరీక్షలు చేశారు. 3876 పురుషులు, 4042 మంది మహిళలకు కంటి పరీక్షలు చేశారు. గ్రామాల్ల�
రంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జోరుగా సాగుతున్నది. గ్రా మాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు ప్రజలు అధికంగా తరలివచ్చి .. కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.. వైద్యులు అవసరమ�